Month: December 2024

Breaking News Movies Slider Top News Of Today

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ సాయం..!

సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జాతీయ మీడియాలో రేవంత్ సర్కారు నవ్వుల పాలు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అనుచరులుగా.. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలుగా.. కార్యకర్తలుగా భావిస్తున్న ఆరుగురు దాడికి దిగిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ..రేవతి మృతికి కారణమయ్యారనే నెపంతో ఈ దాడికి దిగినట్లు వారు తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ నిన్న ఓ ప్రముఖ జాతీయ మీడియా న్యూస్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోహాన్ బాబుకు మరోకసారి నోటీసులు..!

ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో జర్నలిస్ట్ పై జరిగిన దాడి ఘటనలో ప్రముఖ తెలుగు సినిమా సీనియర్ నటుడు.. హీరో… నిర్మాత మంచు మోహాన్ బాబుకు మరోకసారి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి మోహాన్ బాబు అజ్ఞాతం వీడలేదు. అది కాకుండా ముందస్తు బెయిల్ పై మోహన్ బాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సైతం కొట్టివేసింది. మరోవైపు అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చిన గడవు కూడా నిన్న […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్పరాజ్ తెలంగాణ పాలిటిక్స్ ను మలుపు తిప్పుతాడా..?

సంధ్య థియోటర్ సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ముందుగా థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా జైళ్ల మెట్లనెక్కించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం.. చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు బన్నీ చకచకా హాజరవ్వడం.. ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీని విడుదల చేయడం జరిగిపోయింది. అయితే ఈ సంఘటనలో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రూ. 100 కోట్ల కోసమా ఈ స్కెచ్..?

సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘన విజయం..!

వెస్టిండీస్ మహిళా జట్టుపై సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

కాంగ్రెస్‌కు ఏం నష్టం ..అంతిమంగా తెలంగాణకే.!.-ఎడిటోరియల్ కాలమ్..!

మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అయితే, ‘సినిమా వాళ్ల వివాదంతో సినీ పరిశ్రమ హైదరాబాద్‌ నుంచి విశాఖకు తరలిపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు. నేను రెండేండ్లకోసారి సినిమా చూస్తా. అది హైదరాబాద్‌లో నిర్మిస్తే నాకేంటి? విశాఖలో నిర్మిస్తే నాకేంటి? నేనేమీ సినిమా రంగంపై ఆధారపడి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీశ్ లకు ఊరట…?

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తప్పు జరిగితే వేటు తప్పదు…?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మరో వివాదంలో రేవంత్ రెడ్డి సర్కారు..!

 తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న మాటలు ” తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లను మార్చేస్తాము.. లేకుండా చేస్తాము అని.. అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వ అధికారక చిహ్నం ను మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఉండాల్సిన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ను పెట్టారు. ప్రగతి భవన్ పేరు మార్చారు. అఖరికి తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపురేఖలనే సమూలంగా మార్చి సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]Read More