మన్మోహాన్ సింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మాట్లాడరు.. మాటలు తక్కువ అని.. నిజంగానే ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడరు.. ఆయన మాట్లాడితే వజ్రాలే కాదు బంగారం కూడా ఊడిపడతాయేమో అని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ చేతలు మాత్రం ఎవరి అంచనాలకు కూడా అందవు. అసలు ముచ్చటకి వస్తే చాలా మంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నాయకుడు. 1991లో తొలిసారిగా ఆయన రాజ్యసభలో […]Read More
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిదిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు.పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డ గా కొనియాడారు. భారత […]Read More
మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే.1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన ఆయన 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత ఆయన ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా […]Read More
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే.. దీంతో ఆయన్ని ఎయిమ్స్కు తరలించారు.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు.. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హాయాంలో ఆయన ప్రధానిగా సేవలందించారు.. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరుగా నిలిచారు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్లో ఆర్థికమంత్రిగా సేవలు అందించి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More
క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి ఏసు భక్తులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. […]Read More
సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి […]Read More
వచ్చేడాది జనవరిలో ఉన్న సంక్రాంతి పండుగక్కి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి.ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉన్న స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. గతంలో ప్రకటించిన ఎకాడమిక్ ఇయర్ ప్రకారం జనవరి 10నుండి 19 తేదీల్లో పొంగల్ హాలీడేస్ ఉండేవి. కానీ తాజా మార్పులతో పదకొండు పదిహేను తేదీల మధ్య లేదాపన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖుల మధ్యలో సెలవులుండనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. వరదల వల్ల భారీ వర్షాల […]Read More
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు. […]Read More