బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది .. మరోవైపు సీనియర్ […]Read More
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ఈ చిత్రం ప్రీమియర్ షో నుండే వివాదాలతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ హిందీలో ఇప్పటివరకు రూ.740.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన మూడో వారంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. మొత్తం ఇరవై […]Read More
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలిపింది. గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రం నుండి టీటీడీకి వెళ్తున్న సిఫారస్ లేఖలను తిరస్కరిస్తున్న టీటీడీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారస్ లేఖలను అనుమతివ్వనున్నది. తెలంగాణ నుండి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల నుండి సిఫారస్ లేఖలను స్వీకరించనున్నది.Read More
దివంగత మాజీ ప్రధాన మంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం గం. 11.45నిమిషాలకు జరగనున్నాయి. దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పరిధిలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లను సైతం చేస్తుంది. ముందుగా మన్మోహాన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ నుండి నిగమ్ బోధ్ ఘాట్ కు తరలిస్తారు.Read More
ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది. ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు. వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటీ తారీఖున ఆర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రకాల మందు షాపులు తెరిచి ఉండటానికి అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది. అయితే డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కూడా హితవు పలికింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి […]Read More
దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు రేపు శనివారం ఉదయం పదకొండు. పదకొండున్నర గంటల మధ్యలో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. అయితే మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఆయన స్మారకార్థం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్రం అనుమతివ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమను సంప్రదించకుండానే నిగమ్ బోధ్ ఘాట్ లో […]Read More
మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ..!
భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది. ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…‘దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు గా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు […]Read More
వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు. టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో […]Read More