Month: December 2024

Breaking News Slider Telangana Top News Of Today

KCR ను ఎదుర్కొలేక నాపై.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆదివారం ఇందూరు లో పర్యటించారు.. ఈ పర్యటనలో కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై, కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన లో చేరికపై తమ్మినేని సీతారాం క్లారిటీ..?

వైసీపీ సీనియర్ నేత… వైసీపీ హయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో చేరతారు అని ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.. జనసేనలో చేరతారనే వార్తలపై తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు.. ఆయన మీడియా తో మాట్లాడుతూ జనసేనలో చేరుతారన్న ప్రచారం సత్యదూరం..ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించాను. గత 15 రోజులుగా ఆస్పత్రి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పల్నాడు కు సీఎం చంద్రబాబు..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో  ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని  త్రికోటేశ్వరస్వామిని  చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం

రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనున్నది. ఇటీవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. తాజాగా రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ  అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు..Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

3 బాల్స్ …140 కోట్ల మంది..నితీష్ కుమార్..!

మెల్ బోర్న్ వేదికగా ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి శతకం సాధించిన సంగతి తెల్సిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు లాస్ట్ సెషన్ లో కొత్త ఓవర్ మొదలైంది. నితీష్ కుమార్ రెడ్డి 97 పరుగుల మీద ఉన్నాడు. మొదటి 5 బాల్స్ కి ఒక్క రన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అభిమానులపై పవన్ కళ్యాణ్ అసహానం…!

జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై మరోకసారి తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కడప జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతల దాడిలో గాయపడ్డఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అభిమానులు ఓజీ ఓజీ అంటూ భారీగా స్లోగన్స్ ఇచ్చారు. అక్కడున్న నేతలతో పాటు అధికారులు ఎంతగా వారించిన కానీ అభిమానులు తగ్గేదేలే అనేంతగా స్లోగన్స్ ఇచ్చారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారుకి కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులతో.. నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకోసం ఇచ్చిన హామీలపై చర్చించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్…42% రిజర్వేషన్ ఇలా పలు అంశాల గురించి ఆమె సుధీర్ఘంగా నేతలతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాబై శాతం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

వెర్రి వెయ్యి విధాలు.. గేమ్ ఛేంజర్ కోసం సూసైడ్ లేఖ..!

వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు పెద్దలు.. ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం వచ్చేడాది జనవరి పదో తారీఖున సినీ ప్రేక్షక దేవుళ్ల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన థియోటరికల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కాలేదు. దీంతో తీవ్ర అసహానానికి గురైన ఓ అభిమాని రామ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

మెల్ బోర్న్ లో గర్జించిన తెలుగోడు..!

మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్‌ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్‌ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్‌, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్‌ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్‌ వద్ద ఫోర్‌ కొట్టి టెస్టుల్లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జనవరి లో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More