Month: December 2024

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం..!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో ప్రతిష్టాపన చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశంపై ఈరోజు ఉదయం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు.  “చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని  పేర్కొంటూ“నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం అద్భుతం..!

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు.  డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ క్రమంలో  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.. పవన్ కళ్యాన్ ను  చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్‌ కాల్స్‌ రావడంతో అంత ఉలిక్కిపడ్డారు. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు కార్యాలయానికి వచ్చాయి.. దీంతో సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన గురించి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై పోలీస్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలోనే చంద్రబాబు పోలవరం పర్యటన..!

ఏపీలోని  ఈఎన్సీ, ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని తెలిపారు.. పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేస్తారు.. వచ్చేడాది జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టేలా సన్నాహాలు చేయాలని ఆదేశించారు.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలి.. త్వరలోనే […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మంచు మనోజ్ పై మోహన్ బాబు పిర్యాదు.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రివర్గంలోకి మెగా హీరో…!

ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున  రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను   టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలోనే సన్నబియ్యం పంపిణీ..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో చేరిన హీరో మంచు మనోజ్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంలోని బంజారాహీల్స్ లో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఉదయం తన తండ్రి ప్రముఖ సీనియర్ హీరో మంచు మోహాన్ బాబు తో ఆస్తి వివాదంలో గొడవపడినారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మోహాన్ బాబు అనుచరుడు వినయ్ హీరో మనోజ్ పై దాడికి దిగినట్లు తెలుస్తుంది.Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

రాత్రి పూట ఆలస్యంగా నిద్ర పోతున్నారా..?

ప్రతి రోజూ రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాత్రి పూట త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. మరోవైపు అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని కూడా ఆ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

చరిత్ర సృష్టించిన పుష్ప -2

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా రష్మీక మందన్నా హీరోయిన్ గా. సునీల్ ,రావు రమేష్,జగపతి బాబు,అనసూయ కీలక పాత్రలుగా పోషించగా ఈ నెల నాలుగో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం పుష్ప 2. ఈ మూవీ భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా  రికార్డు సృష్టించింది. మరోవైపు హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల రూపంలో రూ.131కోట్లు ను సాధించి మరికొత్త రికార్డు […]Read More