Month: December 2024

Sticky
Breaking News Slider Sports Top News Of Today

అశ్విన్ రిటైర్మెంట్..!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ .. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆసీస్ జట్టుతో ఆడిలైడ్ లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆశ్విన్ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆశ్విన్ ను ప్రత్యేక అమూల్యమైన ఆల్ రౌండర్ గా బీసీసీఐ కితాబు ఇచ్చింది. అన్ని ఫార్మాట్లల్లో కల్పి అశ్విన్ మొత్తం ఏడు వందల అరవై ఐదు వికెట్లను తీశాడు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత.. భరోసా..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి పోర్టల్ కు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గురించి జరుగుతున్న చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణిని ఆర్ధరాత్రి ప్రమోట్ చేశారు. ధరణిలో అనేక లోపాలున్నాయి. రెవిన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధరణి ఇక భూభారతి

ధరణి పోర్టల్ ఇక ‘భూ భారతి’గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్‎ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

శృతి హాసన్ తప్పుకుంటుందా?. తప్పిస్తున్నారా?

శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ లోకి మాజీ డిప్యూటీ సీఎం..?

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ  పార్టీ సీనియర్‌ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్‌ రాండమ్‌ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్‌ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మండుటెండలో మధ్యాహ్న భోజనం

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు నిన్న మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో భోజనం చేస్తున్నారు. గతంలో కేసీఆర్‌ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగం గా డైనింగ్‌ హాల్‌ మంజూరు చేసింది. పనులు ప్రారంభమై గోడలు కూడా కట్టారు. ఇంతలోనే కాంగ్రెస్‌ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గర్భిణులు, బాలింతల ఆరోగ్యం గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా కానీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజు వారీగా అందించే పాలు సరఫరా కావడం లేదు. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆసరా లబ్ధిదారులకు రేవంత్ సర్కారు బిగ్ షాక్..!

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి .. అప్పటీ పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతిచోట ఉకదంపుడు ప్రసంగం ” ఇప్పుడు మీరు రెండు వేలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నాలుగు వేలు తీసుకుంటారు అని తన చేతికి ఉన్న ఐదేళ్ళలో నాలుగు వ్రేళ్లు చూపిస్తూ ఓట్లను అడిగారు. ఈ మాటలను ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారు. అధికారంలోకి […]Read More