ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంటే దానికి కారణమైన పుష్ప 2 మూవీ రోజుకో రికార్డును సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, జగపతి బాబు, అనసూయ,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిగా ఇటీవల విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఇప్పటికే మొత్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. […]Read More
చిక్కడపల్లి పీఎస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను పలు ప్రశ్నలను అడిగారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఈ విచారణలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరూ సినిమాకు వచ్చారు..?. మీరు రావడానికి అనుమతి ఇచ్చారు అని ఎవరూ చెప్పారు. ఏసీపీ,సీఐ మీదగ్గరకు వచ్చి సారు మీరు వెళ్లిపోవాల్సిందిగా కోరడం నిజం […]Read More
అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ ఇష్యూ అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అనేవిధంగా చర్చ జరుగుతుంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగకూడదు. సినిమాను సినిమాలాగే చూడాలి.. ఒకప్పుడు […]Read More
Telangana : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీల అమలు పక్కన పెట్టి కక్షసాదింపులు,ప్రజల ఆస్థుల ధ్వంసం,అరెస్ట్ లు,నిర్భందాల ప్రాతిపధికగానే ముందుకు సాగుతుంది.కాంగ్రేస్ చర్యలతో తెలంగాణ ప్రతిష్ట భంగమవుతూ వస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి ఎంత సేపు కక్షసాదింపు చర్యలు,అన్ని వర్గాలతో పంచాయతీలు ముందర వేసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపని పరిస్థితి దాపురించింది..అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని […]Read More
Tollywood : ఇటీవల విడుదలైన దేవర మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న దేవర పార్ట్ -2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి అని సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ ,తన టీమ్ గత కొన్ని వారాలుగా దీనిపై వర్క్ చేస్తున్నట్లు […]Read More
Tollywood : పుష్ప మూవీకి గానూ ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అందుకున్న జాతీయ అవార్డును రద్ధు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి.. ఓ బాలుడు ఆసుపత్రి పాలవ్వడానికి కారణమైన అల్లు అర్జున్ పై చట్టఫర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” […]Read More
Tollywood: ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. నిర్మాత మంచు మోహాన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తన నివాసంలో జర్నలిస్ట్ పై దాడి సంఘటనలో ముందస్తు బెయిల్ కోసం మోహాన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హీరో మోహన్ బాబు అదే మైకుతో దాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇప్పటికే పోలీసులు మోహాన్ బాబుకు నోటీసులు […]Read More
తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో రాజకీయాలతో కూడిన వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి.నాగర్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదాలు తాజాగా అల్లు అర్జున్ సంద్య థియేటర్ ఇష్యూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చర్చ చేసే వరకు వెల్లింది.ముందుగా హైడ్రా కూల్చివేతల్లో బాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది..అనంతం మంత్రి కొండా సురేఖ సినీనటి సమంత,నాగార్జున కుటుంబంపై సంచలన […]Read More
పుష్ప – 2 విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకెళ్తుంది.అయితే తెలంగాణ లో మాత్రం పుష్పరాజ్ ను అదే సినిమా కష్టాల పాలు చేసింది..ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెల్లిన సందర్బంగా జరిగిన తొక్కీసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. వారి కుమారుడు గాయపడ్డాడు.అయితే రెండు రోజులకు అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించారు.సమస్య సమసిపోయిందనుకునే సమయానికి […]Read More
Telangana : తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎల్పీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేక్ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమస్త […]Read More