Month: November 2024

Sticky
Breaking News National Slider Top News Of Today

ప్రియాంక గాంధీ రికార్డు

వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రియాంక గాంధీ వయనాడ్ లో మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి గెలుపొందిన సోదరుడు రాహుల్ గాంధీ మూడు లక్షల […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర సీఎం ఎంపికలో ట్విస్ట్..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం మెజార్టీ మార్కును దాటిన బీజేపీ కూటమిలో బీజేపీ సింగల్ గా వందకు పైగా స్థానాల్లో విజయడంకాను మ్రోగించింది. సీఎం గా డిప్యూటీ సీఎం గా ఉన్న పడ్నవీస్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మహారాష్ట్ర […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జార్ఖండ్‌ లో బీజేపీకి షాక్

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇటీవల విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తాజా ఫలితాల్లో గల్లంతయ్యాయి. ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్(జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు. దీంతో ఎలాగైనా అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 50 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం (పది గ్రాములు) రూ. 820లు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.79,640లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ.73,000లు పలుకుతుంది.ఇంకోవైపు కిలో వెండి ధర రూ. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 220స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యత ను కనబరుస్తున్నారు. తాజా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ” ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ కూటమి గెలిచింది. ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి జోరు..?

మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జోరును కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును దాటింది. మహారాష్ట్రలో కోప్రీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ కూటమి మొత్తం 217, కాంగ్రెస్ కూటమి 56స్థానాల్లో ఇతరులు పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో పడ్నవీస్ నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నరు. ఈ సమావేశానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ది గల్లీలో ఒక నీతి? ..ఢిల్లీలో ఒక నీతా?.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెకానిక్‌ రాకీ రివ్యూ….!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ కెరీర్‌ బిగినింగ్‌ నుంచి కాస్త విభిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు. జయాపజయాలతో పని లేకుండా తనవంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జనాల నోటిలో తన సినిమా ఉండేలా ప్రమోషన్స్‌ కూడా ప్లాన్‌ చేసుకుంటాడు.తాజాగా విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. విడుదల తేది: 22–11–2024నటీనటులు: విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి , శ్రద్దాశ్రీనాథ్‌, సునీల్‌, హర్షవర్ధన్‌, వీకేనరేశ్‌, […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఐకేపీ సెంటర్లో వడ్ల లారీ మాయం

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నల్ – బిజినేపల్లి మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్‌కు స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 5 మందికి చెందిన 800 బస్తాల 320 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆన్ లైన్లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. వడ్ల లారీ ఎంతకూ చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు.అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్‌తో కుమ్మక్కె […]Read More