తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగవంతం ఈనెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విశాఖలో రైల్వేజోన్ కార్యాలయానికి టెండర్లకు ఆహ్వానం 29న జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్కు BRS పిలుపు మా ఇల్లు బఫర్జోన్లో లేదు-హైడ్రా కమిషనర్ నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 28న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరెన్ ప్రమాణం ఐపీఎల్ మెగా వేలంలో పంత్, శ్రేయాస్కు రికార్డు ధరరెండోరోజు కొనసాగనున్న ఐపీఎల్ […]Read More
మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కంగనా సంచలన వ్యాఖ్యలు
శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. […]Read More
యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో నాగ చైతన్య, శోభిత పెళ్లి వచ్చే నెల డిసెంబర్ 4న జరగనుంది. ఎలాంటి ఆడంబరం లేకుండా వేడుక జరగనుండగా, వారిద్దరే దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరి కుటుంబసభ్యులు అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని నిర్ణయించినట్లు చైతూ తెలిపారు. ఆ స్టూడియోలో దివంగత నటుడు.. చైతూ వాళ్ల తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉంది. ఆ విగ్రహాం ముందు తమ పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్గా […]Read More
చెన్నై వేదికగా జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో పుష్ప హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడిది సినీ ఇండస్ట్రీనా? మరో రంగమా?’ అని యాంకర్ ప్రశ్నించారు. ‘అతను ఎవరో అందరికీ తెలుసు’ అంటూ నేషనల్ క్రష్ సమాధానం ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీప్రసాద్ కూడా పగలబడి నవ్వారు. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా […]Read More
తమిళనాడు లో చెన్నైలో జరిగిన పుష్ప -2 ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడం వైరల్ గా మారింది. ‘టైం కు పాట, BGM ఇవ్వలేదని నిర్మాతలు అంటున్నారు. నామీద మీకు ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆలస్యంగా వచ్చానని అంటున్నారు. నాకు సిగ్గు ఎక్కువ. నేనేం చేయను. ఇవన్నీ సెపరేట్ గా అడిగితే కిక్ ఉండదు. అందుకే ఇలా అడిగేస్తున్నా’ అని మాట్లాడారు.ఐకాన్ స్టార్ […]Read More
సహాజంగా మిగతా కాలాలతో పోల్చుకుంటే చలికాలంలోనే గుండెపోటు సంఘటనలు చోటు చేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. చలికాలంలోనే గుండెపోటు సంబంధిత సమస్యలను మనం ఎక్కువగా ఆరోగ్య పరంగా ఎదుర్కుంటాము. దీని వెనక అసలు కారణం ఉందని వారు చెబుతున్నారు. చలికాలంలో ఉండే చలి వల్ల కండరాలు బిగుతుగా అయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత రక్తము సరఫరా చేసేందుకు గుండె పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనకు తెల్సిందే. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో తమ కుటుంబం ప్రతి వారం అభాగ్యుల కోసం అన్నదానం చేస్తోందని తెలిపారు. మాకుటుంబం ప్రతివారం ఒకే చోటకి చేరి వంటవండుకుంటాము. ప్యాకింగ్ చేసి […]Read More
పదేండ్లు అధికారాన్ని అనుభవించి.. ఒక్కసారిగా పదవులు.. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తున్నారు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పది పైసల పని చేయలేదు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పంచుకున్నారు. అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి.. మమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు సోయిలోకి రావాలని ఆయన హితవు పలికారు. మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడూతూ […]Read More
పుష్ప -2 మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ” తాను నటించిన గంగోత్రి మూవీ తర్వాత ఏడాది వరకు ఏ ఒక్కరూ కూడా తనతో కల్సి పని చేయడానికి ముందుకు రాలేదు. అలాంటీ క్రిటీకల్ సమయంలో దర్శకుడు సుకుమార్ ఆర్య కథతో తన వద్దకు వచ్చాడు. […]Read More