Month: November 2024

Sticky
Breaking News Business Slider Top News Of Today

భారీగా తగ్గిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు పాత్రలో నటించిన నటుడిపై కేసు నమోదు

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ s ఎన్టీఆర్ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ప్రముఖ నటుడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై కేసు అదే పీఎస్ లో కేసు నమోదవ్వడం విశేషం . […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్స్ కేసు..!

వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందంటూ దుష్ప్రచార చేశారు. తమ పరువుకు భంగం కలిగించారంటూ వైసీపీ నేత.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారి పాలెం పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ సర్కారు హైకోర్టు షాక్..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బిగ్ షాకిచ్చింది. కొడంగల్ నియోజావర్గంలోని లగచర్ల లో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడంపై హైకోర్టు తప్పు పట్టింది. ఫిర్యాదుదారులు మారిన ప్రతిసారి కొత్త ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా సమర్ధించుకుంటారని కోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు రాసిన రైటర్,తేదీలు,నిందితుల పేర్లు ,కంటెంట్ మాత్రం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలో ఓ మాజీ మంత్రి అరెస్ట్..?

అధికారాన్ని.. పదవులను అడ్డు పెట్టుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఓ మాజీ మంత్రి త్వరలోనే అరెస్ట్ అవుతారని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ” ఐదేండ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన నేతలందరూ కబ్జాలు .. అక్రమాలు చేశారు. పలు అవినీతికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి.. ఆయన తనయుడు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారని ఆయన అన్నారు. తనపై వస్తున్న భూదందా […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

బీసీలకోసం ఓ రాజకీయ పార్టీ…?

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని బీసీలందరికీ సమాన వాట ఉండాలి. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవల్ ప్మెంట్ యూనివర్సిటీ కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన వందకోట్ల రూపాయల విరాళాన్ని వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయద్దు అంటూ అదానీ కంపెనీకి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఘనవిజయం..!

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో మొదటీ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్స్ తడబడిన సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోవడంతో ఆసీస్ ముందు 534పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆసీస్ మొత్తం వికెట్లను కోల్పోయి కేవలం 238పరుగులు మాత్రమే చేసింది. హెడ్ (88), మిచెల్ మార్ష్ (47),ఆలెక్స్ (36)మినహా మిగతా ఆసీస్ ఆటగాళ్లందరూ విఫలమయ్యారు.భారత్ బౌలర్లలో బుమ్రా […]Read More