ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ లో 147పరుగుల లక్ష్య చేధనకు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయి 29పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, యశ్వసీ జైశ్వాల్ 5,విరాట్ కోహ్లీ 1,శుభమన్ గిల్ 1,సర్ఫరజ్ ఖాన్ 1పరుగులకే ఔటవ్వడంతో ఎనిమిది ఓవర్లకు 31పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 116పరుగులు వెనకంజలో ఉంది.Read More
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More
కోరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు వరుస బెట్టి ఆరెస్ట్ అవుతారు. కాళేశ్వరం, ధరణి లాంటి మరెన్నో బాంబులు పేలతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి వెళ్లి రెండు రోజులవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన బాంబులు ఏమి పేలలేదు. అవన్నీ వట్టి మాటలేనా అని ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో […]Read More
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా బీసీ కులగణనలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే కులగణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాల్గోనున్నారు… కులగణనలో 6,256 MRCలు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది సైతం పాల్గోనున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.. మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే […]Read More
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది..ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇస్తాము.. ఇందుకు తగ్గట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో ఆయన వివరించారు.Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ‘మేరుగ నాగార్జున నన్ను లైంగికంగా వేధించారు. నా వద్ద నుంచి రూ.90 లక్షల నగదు విడతల వారీగా తీసుకున్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు సాయం చేసి డబ్బులు తిరిగి ఇప్పించాలి’ అని […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ ‘సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. […]Read More
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా విటమిన్ సీ, విటమిన్ బీ, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. డ్రాగన్ ప్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది .ఇది కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.Read More
మారేడు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించవచ్చు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కోలేస్ట్రాల్ అదుపులో ఉంటాయి.. చర్మ మంట తగ్గిపోతుంది.. మొటిమలను నయం చేస్తుంది. కీళ్ళ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మలబద్ధకం ను తగ్గిస్తుంది. బిల్వ పత్రాన్ని రోజు తీస్కోవడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయి..Read More