Month: November 2024

Sticky
Breaking News Crime News Hyderabad Slider Top News Of Today

తెలంగాణలో దారుణం -గ్యాంగ్ రేప్

తెలంగాణలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మధురానగర్ లో నివాసముంటున్న యాబై ఏండ్ల మహిళపై ఓ ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కూలీ పని చేసుకునే సదరు మహిళ కోండాపూర్ లో పని ముగించుకుని నిన్న సోమవారం రాత్రి ఇంటీకి బయలు దేరింది. మార్గం మధ్యలో ఓ ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉన్నాయి. అవి ఉతకాలని .. డబ్బులు ఇస్తామని నమ్మించారు. గదికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ గాంధీని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆ వైసీపీ మాజీ నేతను వద్దే వద్దంటున్న కూటమి పార్టీలు…?

ఆ నేత వామపక్ష ఉద్యమాల నుండి వచ్చిన మహిళ నాయకురాలు.. మంచి క్రెడిబులిటీ ఉన్న నాయకురాలు … రాజకీయాలను శాసించే అగ్రవర్ణమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ రెండు అంశాలే ఆమెను ఇటు పీఆర్పీ …. ఆ తర్వాత వైసీపీలో అగ్రతాంబుళం ఇచ్చేలా చేశాయి. అయితేనేమి ఆ మహిళ నాయకురాలకి నిలకడలేమి ప్రధాన సమస్య. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారనే అపవాదు ముద్ర పడింది. ప్రస్తుతం ఆ ముద్రనే ఆమెకు మైనస్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

హోం మంత్రి పోస్టుకే గురిపెట్టిన జనసేనాని..?

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన్ భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎక్కువగా మహిళలపై.. ఆడపిల్లలపై అఘాత్యాలు ఎక్కువయ్యాయి. హత్యాచారాలు మరి దారుణంగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఉన్నట్లే పోలీసు అధికార యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా ఉంది. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పట్టు పరిశ్రమకు పునరుజ్జీవానికి చర్యలు – మంత్రి తుమ్మల

పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉండి, గ్రామీణ పేదలు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. పట్టు పరిశ్రమశాఖ అధికారులతో మాట్లాడుతూ ఆ శాఖ అభివృద్ది కొరకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. రాష్ట్రంలో నేలలు మరియు వాతావరణం పట్టు పరిశ్రమకు అనుకూలం ఉంటాయని, పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు (2) ఎకరాలలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం

ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకోస్తున్న నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్‌ పాలసీగా ఏపీ నూతన పాలసీను తీర్చిదిద్దామన్నారు.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేశాము. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీస్కున్నాము. ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాము.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి..?

తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి నో చెప్పారు. మహేష్ గౌడ్ కి జై కొట్టారు..?

అనుముల రేవంత్ రెడ్డి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం ఆయనే. అలాంటి ఆయన ఢిల్లీకి వెళ్లి ఎన్ని సార్లు ఏఐసీసీ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ను కలవడానికి కాదు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటి నిన్న కాక మొన్న టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారో లేదో అప్పటి నుండి ఏడు ఎనిమిది సార్లు అధికారకంగా.. అనాధికారకంగా బొమ్మ మహేష్ కుమార్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నమ్ముకున్న వారికి అండగా మంత్రి పొంగులేటి

ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు. తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేకాధికారులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి, […]Read More