టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కి దేశ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారు. వారి అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీని చూసి అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. మళ్లీ వచ్చి అందరితో సెల్ఫీలు దిగుతానని విరాట్ కోహ్లీ చెప్పిన కానీ అభిమానులు వినలేదు. దీంతో వారందరికోరికను మన్నించి ఒక్కొక్కరితో సెల్ఫీలు దిగి అక్కడ నుండి వెళ్లిపోయాడు. మరోవైపు ఓ మహిళ అయితే ఏకంగా కోహ్లీ అక్కడ […]Read More
సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి టీ20లో సంజూ శాంసన్ సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెల్సిందే. అంతకుముందు సంజూ హైదరాబాద్ లో బంగాదేశ్ జట్టుతో జరిగిన టీ20లోనూ సైతం సెంచరీ చేశాడు. దీంతో టీ20ల్లో భారత్ తరపున వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిమూడు స్థానాల్లో మెకియాన్, రోసోవ్, సాల్ట్ ఉన్నారు. మరోవైపు టీ20ల్లో ఇండియా తరపున రెండు శతకాలను నమోదు చేసిన తొలి వికెట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అతిరథ మహరధులు హాజరయ్యారు. ఈ క్రమంలో బంజారా హీల్స్ మినిస్టర క్వార్టర్స్ లో మంత్రి దుద్ధిళ్ళ ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజలకు ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీష్ కుమార్ సైతం హజరయ్యారు. అయితే పూజల అనంతరం ఫోన్ మాయమైనట్లు గమనించి నిన్న […]Read More
ఓ ప్రతిపక్ష నేత నోరు తప్పిండంటే ఆర్ధం ఉంటది..?. చౌకభారు విమర్శలు చేశారంటే అధికారం లేదు కాబట్టి ఆ ప్రస్టేషన్ లో మాట్లాడిండులే అని అనుకుంటారు. అవినీతి అక్రమ ఆరోపణల భాణం సందించారంటే అధికారం కోసం ఎంతవరకైన తెగించారులే అని సర్దుకుంటారు. కానీ దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఓ నేత అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చౌకభారు విమర్శలు.. వ్యక్తిగత దూషణలు అఖరికి ఓ వ్యక్తి చావు కోరుకున్నాడంటే ఉన్న పదవికి ఎసరైన రావాలి. […]Read More
ఐదేండ్ల వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుంది..వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.Read More
సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి.అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని అందరూ గమనించాలి.ఈ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు […]Read More
మొన్న మహేష్ కుమార్ గౌడ్.. నేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఎవరూ వచ్చి అడ్డుకుంటారు.. ఎవరూ వచ్చి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటారో రండి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బుల్డోజర్లను నడిపిస్తాను.. మా సామేలు అన్నతో జెండా ఊపిస్తాను. ఎవరూ వస్తారో రండి.. హారీష్ రావు వస్తాడా..?. కేటీఆర్ వస్తాడా..?. మీ జాతి అంతా వచ్చిన బుల్డోజర్లతో తొక్కించి మరి మూసీ ప్రక్షాళన చేపడతాను అని అన్నారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు.. డ్రీమ్ ప్రాజెక్టు. ఆరున్నరేండ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎన్నో […]Read More
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడితే కుక్క చావు చస్తావ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నీ బిడ్డ మూడు నెలలు జైలు వెళ్తేనే నీకు దుఃఖం వచ్చింది. మా బిడ్డల కాళ్లు వంకర పోతే.. నడుము వంకర పోతే వాళ్లను ఇంట్లో కట్టేసి తల్లులు పనులకెళ్ళేవారు. […]Read More