ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్. అయితేనేమి మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ముంచిన వరదల సమయంలో ఏ స్టార్ హీరోయిన్ ముందుకు రాకపోయిన స్టార్ హీరోలకు తానేమి తీసిపోలేను అంటూ రెండు రాష్ట్రాలకు వరద సాయం అందించింది. తాజాగా ఆ హీరోయిన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు.టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల హైదరాబాద్ మహానగరంలోని బస్టాండ్ పరిసరాల్లో చలిలో నిద్రిస్తున్న ప్రయాణికులు, అనాథలు, పేదలకు ఆమె దుప్పట్లు పంచారు. తానే స్వయంగా వారికి దుప్పట్లు […]Read More
కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెల్సిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వేకు వచ్చిన కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే […]Read More
నేడు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 3 బిల్లులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నరు .. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిపల్ బిల్లు- 2024ను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నరు.Read More
నేడు జార్ఖండ్లో తొలి విడత పోలింగ్ జరగనున్నది .. జార్ఖండ్లోని 43 నియోజకవర్గాల్లో ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది.. మొత్తం 81 స్థానాలకు గానూ 43 నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి.. ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడంతో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నరు.. జార్ఖండ్ 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో పలు పార్టీల నుండి మొత్తం 683 మంది అభ్యర్థులు ఉన్నారు..ఈ ఎన్నికల్లో మొత్తం 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు […]Read More
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వాధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికోసం పలువురి ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన అఖరికి ఆర్ఆర్ఆర్ ను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ఈ పోస్టుకు ఎవరూ నామినేషన్లు […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” గత పదినెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు టెస్ట్ ఫార్మాట్ లో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లోనే రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది.కాంగ్రెస్ నేతలు ప్రస్తుత రాజకీయ విధానాలకు అప్ గ్రేడ్ అవ్వాలి. అందుకే కాంగ్రెస్ నేతలు ట్వంటీ […]Read More
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము. గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే […]Read More
కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి ఫ్రాడ్ అయిన వ్యక్తి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యాడని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ” ఒకవైపు ఆదానీ పెద్ద ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తాడు. మరోవైపు అదే అదానీ తనకు ఫ్రెండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల […]Read More
టీమిండియా లెజండ్రీ ఆటగాడు… మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఎంఎస్ ధోనీ తన వ్యాపార మాజీ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యదాసు తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారని జనవరి ఐదో తారీఖు కోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు […]Read More
వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లి గూడెంలో తన నివాసంలో కల్సిన ఇంటూరి రవికిరణ్ సతీమణీ సుజనకి భరోసానిచ్చారు. జగన్ ను కల్సిన సుజన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. ఇంకా కేసులున్నాయని పోలీసులు తమను బెదిరిస్తున్నారని జగన్ దృష్టికి […]Read More