Month: November 2024

Breaking News Movies Slider Top News Of Today

డిసెంబర్ 20న సారంగపాణి జాతకం

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప-2 నుండి బిగ్ అప్డేట్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2’ ది రూల్‌.. చిత్రం ఇప్పుడు ఇండియాలో హాట్‌టాపిక్‌.. సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఇండియాస్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుల్లో, ఐకాన్‌స్టార్‌ అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు మద్యం విషం.. నేడు అమృతం

ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా జైలుకెళ్ళడం ఖాయం

నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ కి బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.గత ఎన్నికల్లో కూటమి కి 164స్థానాలు… వైసీపీ కి పదకొండు స్థానాలు వఛ్చిన సంగతి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు సవాల్..?

వేములవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.అందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనడంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో సగం వరి దళారుల పాలైందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ శాసనమండలిలో గందరగోళం

ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ,కూటమి పార్టీల మధ్య రగడ మొదలైంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమా..? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హాజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దీంతో హాజ్ యాత్రను ప్రస్తావించడంపై వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రివ్యూలు ఆగినంత మాత్రాన సినిమాలు హిట్టవుతాయా..?

 రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్‌ నిర్మాతలు తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్‌ ప్రాంగణంలోకి యూట్యూబ్‌ ఛానల్స్‌ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్‌ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భర్త మినిస్టర్..!. భార్య ఆఫీసర్..!!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వేముల వాడ పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యార్ స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే తన భర్త అయిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కు సైతం ఆమె స్వాగతం పలుకుతూ పూల బోకే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి […]Read More