Month: October 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బట్టలూడదీసి కొడుతాంటున్న జగ్గారెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్లీజ్ పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి..?

తెలంగాణ రాష్ట్ర బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె ‘నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడు.. వదిలేయండి ప్లీజ్’ అని వేడుకున్నారు. అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరారు. అయినా పోలీసులు వినకుండా ఆమెను వ్యానులో తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కలెక్టర్ పై జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జిల్లా కు చెందిన మహిళ కలెక్టర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” నేను ఫోన్ చేస్తే కలెక్టర్ లిప్ట్ చేయలేదు. ఆఫీసు కెళ్తే అక్కడా కలెక్టర్ లేదు… నాకు కోపం వస్తే ఎలా తిడతానో తెలుసా..?. వెంటనే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అన్నచెల్లెల పంచాయితీలోకి పవన్ ఎంట్రీ..?

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు మాస్ వార్నింగ్…?

ముఖ్యమంత్రి.. కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అధికార టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి. ఎవరూ కూడా పైసా ధరలను పెంచోద్దు అని చెప్పినట్లు సమాచారం.. వీటి విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదు. వీటిలో రూపాయి కూడా అవినీతి జరగవద్దు అని ఆయన స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారినిన్ వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కీలక నిర్ణయం

బెయిల్ పై బయటకు వచ్చిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంట్లో ఓ దర్శకుడు.. ఇద్దరు కోరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తుంది. జైలులో పెట్టే ఆహారం తినలేకపోయాను. మనిషి అనేవాడు జైలుకెళ్లకూడదు. బయట కంటే జైలులోనే నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో ఆర్ధం కావడం లేదు.. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తాను. అప్పటి వరకూ నేను ఎవరితోనూ మాట్లాడను.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కు ఊరట

తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్లకు భారీ ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్ధు చేయాలని ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో దిగోచ్చిన ప్రభుత్వంలో తాత్కాలిక సెలవులు రద్ధు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జీవన్ రెడ్డికి మద్ధతుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి మద్ధతుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” జీవన్ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిచింది. నిత్యం జనాల్లో ఉండే నాలాంటి.. జీవన్ రెడ్డి లాంటివాడ్ని ఎందుకు ఓడించారో నాకు ఆర్ధం అవ్వడం లేదు.. ఈ వయసులో జీవన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

 అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహాన్ రెడ్డి అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను ఈరోజు శుక్రవారం విడుదల చేశారు.జగన్‌ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలం […]Read More