Month: October 2024

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్

నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి హాజరైన ఎంపీ వద్దిరాజు రవి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మనుమరాలు, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి-మమతల కూతురు అనుశ్రేయ పెళ్లి దేశాయి మదన్ మోహన్ రెడ్డి-శ్రీదేవీల కుమారుడు లిఖిత్ ద్వారకా ఆదిత్యతో శంషాబాద్ జీఏంఆర్ అరేనా కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్ తో కలిసి వెళ్లి అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..లిఖిత్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు కళ్ళల్లో ఆనందం కోసం షర్మిల కన్నీళ్లు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని  తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?

నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై  కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌజ్ లో  పార్టీ..ఒకరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటీవ్

రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌజ్ పై నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ  పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసు అధికారులకు నిన్న సమాచారం అందింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు.. అతనికి పాజిటివ్ వచ్చింది. అతడు కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పవన్ ,ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవ ఏమిటి..?

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సీనియర్  నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఆయన మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి’ అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అంశంలో పవన్ తీరును ప్రకాశ్ రాజ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను తెలిపారు. రైతులు పండించే పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్న కానీ ఆ పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సంబధితాధికారులను ఆదేశించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో పలుచోట్ల పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ SM ను చూసి వణుకుతున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హక్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యం-గొంతెత్తిన 39 మంది సస్పెండ్..?

తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ పోలీసులు తమ హక్కుల కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ కేంద్రాల దగ్గర ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తూ పోరాడుతున్న సంగతి తెల్సిందే. ముందుగా బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఎందుకంటే యూనిఫామ్ ఉద్యోగులు ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేయకూడదనే నియమనిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో వారు రంగంలోకి దిగి తమ వారి తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా ప్రభుత్వం […]Read More