కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ.. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్ ఈ పార్టీలో ఉంటుంది.. ఇటు మీడియా సమావేశంలోనైన.. అటు అధికార అనాధికార కార్యక్రమాల్లో సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు అందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి. అయితే ఇవి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శృతిమించుతున్నాయా..?. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అడ్డంగా బుక్ చేస్తున్నాయా అని ఎంపీ.. ఎమ్మెల్యే.. మాజీల దగ్గర నుండి మంత్రుల స్టేట్మెంట్ల వరకు అన్నింటిని పరిశీలిస్తే నిజమే అన్పిస్తుంది. అసలు […]Read More
తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ గారు తెలిపారు.ఎంగిలి పూలతో […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏమి చేసిన కానీ దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ నడుస్తున్నాయి.. ఇటీవల విజయవాడ వరద బాధితులను ఎందుకు పరామర్శించలేదంటే బాధితులకు అందే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది.. ప్రాణ నష్టం జరగకూడదని వెళ్లలేదు అని పవన్ రిప్లయ్ ఇచ్చారు. ఆ తెల్లారే పిఠాపురం నెల్లూరు వరద బాధితులను పరామర్శించడానికెళ్లారు.. ఆ పర్యటనలో జనాల నుండి ఎక్కువగా స్పందన రాలేదు.. రాకపోగ భద్రత సిబ్బంది, అధికార […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు తప్పా పెద్దగా ప్రభావితం చూపే పోరాటాల్లో పాల్గోనలేదు మాజీ ముఖ్యమంత్రి..గులాబీ బాస్ కేసీఆర్..పార్లమెంట్ ఎన్నికల సమయంలో…ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ లో .. నందినగర్ లో బీఆర్ఎస్ శ్రేణులను కలవడం..సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇదే ఇప్పటివరకు మనం గమనించింది. కేసీఆర్ త్వరలోనే నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు.. పోరాటాలు చేయనున్నట్లు […]Read More
తెలంగాణలో బాలికపై అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ తీవ్ర అగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదివుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు.. దీంతో ఆయన సిద్ధిపేట జిల్లా పోలీస్ కమీషనర్ అనురాధ గారితో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సింది.. అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఘటన […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయని తెలంగాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3 వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్యశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లాలో […]Read More
సొంత బిడ్డలా వయోవృద్ధుల సంక్షేమ భాద్యతను ప్రజా ప్రభుత్వం నిర్వర్తిస్తుందని పంచాయత్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హమీ ఇచ్చారు. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పకడ్బంధిగా అమలుచేయడంతో పాటు…పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించే చర్యలు చేపడుతామన్నారు. వృద్యాప్య పించన్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేసారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో మంగళ వారం నాడు అట్టహసంగా తెలంగాణ […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిపైనే దాడి జరిగింది అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత […]Read More
కాన్ఫూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది.. వర్షంతో రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెల్సిందే. అయిన ముందు బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 233పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా తొమ్మిది వికెట్లకు 285పరుగులకు డిక్లెర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొంబై ఐదు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన […]Read More
మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బీజేపీ నేతృత్వంలో ధర్నా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ధర్నాలో పాల్గోన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ” కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో పొరగాళ్ళు ఎవరూ ఓట్లు వేయలేదు.. వచ్చే ఎన్నికల నాటికి ఎనబై ఏళ్ళు ఉంటాయి. అప్పటికి […]Read More