ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన దానికంటే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ప్రభుత్వం తరపున పదివేల కోట్లు అడగగా కేవలం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చారు. వరదసాయం పెంచాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నమామే గంగా ప్రాజెక్టు మాదిరిగా […]Read More
తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు.. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మంచి వక్త.. వకీల్ సాబ్.. సబ్జెక్టుపై మాట్లాడగలే సత్తా ఉన్నా నాయకుడు.. అన్నింటికి మించి ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసే పొలిటీషియన్ అని మంచి పేరు ఉంది. అంత మంచి పేరు ఉన్న సదరు ఎంపీ రఘునందన్ రావు పప్పులో కాలేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అక్కినేని వారి మాజీ కోడలు … ప్రముఖ సీనియర్ నటి సమంత […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ పై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ మొదలెట్టారు. గత పది నెలలుగా తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని స్థానిక పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు పిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తమ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే తమకు కన్పించడం లేదంటూ ఆ పిర్యాదులో పేర్కొన్నారు. అయితే సర్కారు వచ్చి పది నెలలైన కానీ ఇంతవరకూ హోం మినిస్టర్ … విద్యాశాఖ మంత్రి పత్తా […]Read More
తెలంగాణ టీడీపీలో తాను చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తీగల కృష్ణారెడ్డి టీడీపీ చీఫ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తీసుకోస్తానని ఆయన అన్నారు. మరోవైపు టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2009లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అదే […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు షాకిచ్చారు. ఉచిత ప్రయాణంపై ఓ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మహిళల నుండి ఊహించని స్పందన వచ్చింది. కోమటిరెడ్డి బస్సెక్కి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా..?. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళలను అడిగారు. దీనికి సమాధానంగా మహిళలు ” ఏం సంతోషం సార్.. […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మోద్దు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ ” రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కన్పించట్లేదా..? ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి .. ప్రముఖ యాంకర్ శ్యామల విరుచుకుపడ్డారు. గత మూడున్నర నెలల కూటమి పాలనలో ఆడవాళ్లపై జరిగిన అఘాత్యల గురించి వివరిస్తూ ఓ వీడియోలో ఆమె విరుచుకుపడ్డారు. ఆ వీడియో లో మాట్లాడుతూ ” రాష్ట్రంలో చెడు రాజకీయాల మాని మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చారని నిప్పులు చెరిగారు. సీఎం సొంత […]Read More
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మల్లారెడ్డి మనుమరాలు , రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, […]Read More
10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా పది నెలలవుతుంది ..ఈ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నింటిని అమలు చేసింది..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తాయి..?. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి .? ఓ లుక్ వేద్దాము..! గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీలు.. ఒక్కొక్క గ్యారంటీల్లో మూడు చొప్పున మొత్తం పన్నెండుకి పైగా […]Read More
శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు.. మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి. ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. […]Read More