Month: October 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పేరుకే ప్రజా పాలన.. ప్రశ్నిస్తే అరెస్టులు..?

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందా..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై.. ప్రజల సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు చేస్తారా..?. ఇవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఎంఆర్ అనే యువకుడు.. కెప్టెన్ ఫసక్ అనే నెటిజన్ .. గౌతమ్ గౌడ్ అనే జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వారి ఆరోపణ.. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆధిక్యంలో వినేశ్ ఫొగట్

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటిన కాంగ్రెస్ పార్టీ యాబై స్థానాల్లో ముందంజలో […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ దూకుడు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో క్షణానికో ఫలితం మారుతుంది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ముందు ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత డౌన్ అయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం తొంబై స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటి యాబై చోట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బీజేపీ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

హరియాణా అప్డేట్ – ఆధిక్యంలో బీజేపీ

హరియాణా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలైన సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ మొత్తం ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ యాబై ఏడు చోట్ల ఆధిక్యంలో ఉంది.జేజేపీ సున్నా.. ఐఎన్ఎల్డీ రెండు చోట్ల ఇతరులు ఏడు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొత్తం హరియాణాలో తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి 1037మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పెళ్లికి పిలవడానికెళ్తే పార్టీ మారతారంటూ ప్రచారం

తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి.. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతున్నారు. తెలంగాణ టీడీపీ గూటికి చేరుతున్నారు .. తెలంగాణ టీడీపీ పార్టీ పగ్గాలు మల్లారెడ్డికి అప్పజెప్పనున్నారు అని కొన్ని మీడియా సంస్థలు..వెబ్ సైట్లు వార్తలను తెగ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ నెల లో జరగనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని ఆహ్వానించడానికి […]Read More

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

ఆ ఒక్క సంతకంతో టీడీపీ ఎమ్మెల్యే పై అనర్హత వేటు..?

ఒక్కొక్కసారి అత్యుత్సాహాం పనికి రాదంటారు పెద్దలు..ఈ మాట ఏపీ అధికార టీడీపీకి చెందిన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డా.వీఎం థామస్ విషయంలో సరిగ్గా సూటైంది. ఇటీవల ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సంగతి తెల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే వీఎం థామస్ సైతం కొండపైకెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.. తిరుమల నియమనిబంధనల ప్రకారం అన్యమతస్తులు తాము వెంకన్నస్వామిపై భక్తి.. నమ్మకం ఉందని […]Read More

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

బాబు ని ఇరాకటంలో పెట్టిన బొత్స

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బలే ఇరాకటంలో పెట్టారు వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఏపీకి ప్రత్యేక హోదా… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్ధు… ప్రత్యేక రైల్వే జోన్ .. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సాధించేలా కేంద్ర మంత్రులను ఒప్పించాలి.. ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేత ప్రత్యేక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ ..మంత్రులకు టీపీసీసీ క్లాస్..?

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. మంత్రులకు టీపీసీసీ చీఫ్ .. ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం.. సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి.. అక్కడితో ఆగకుండా మొత్తం సినీ ఇండస్ట్రీనే ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండించే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అక్కినేని అమల తో ప్రియాంక గాంధీ ఫోన్ కాల్ మాట్లాడటం. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కే ఓ ఎమ్మెల్యే నీతులు …?

వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీచ్చాడు.. ఆ తర్వాత తన తండ్రి చావుకు కారణమైన.. తనతో పాటు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అప్పటి కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అనే పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది… ఆ తర్వాత ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన రికార్డులకెక్కిన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కూరలో కరివేపాకు లాంటోడు..?

ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి […]Read More