Month: October 2024

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజకీయాల్లోకి తెలుగు నటుడు ఎంట్రీ…?

రాజకీయాల్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. విలన్ షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. ఇందులో భాగంగా ఆయన ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీ పార్టీలో ఆయన చేరారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి .. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెల్సిందే. షిండే ఠాగూర్, గుడుంబా శంకర్, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ కమీషన్ ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమీషన్ ఎస్సీలోని ఉప వర్గాల వెనకబాటుతనంపై అధ్యాయనం చేయనున్నది. మొత్తం ఆరవై రోజుల్లో నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కమీషన్ ను ఆదేశించింది.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై కోపం లడ్డూపై చూపిన బాబు

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ తో విక్టరీ వెంకటేష్…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతున్న సెట్స్ లో హీరో విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ ను కలిశారు. ఆయనతో పాటు హాట్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు మెగాస్టార్ తో కల్సి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో వెంకటేష్ నటిస్తున్నాడు. వెంకీ సరసన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ మరోకసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల అక్కినేని కుటుంబం వ్యక్తిగత వ్యవహారాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా ప్రభుత్వ విద్య గురించి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడూతూ ” ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు.. ప్రభుత్వ విద్యపై.. మీపై మీకు నమ్మకం లేదా..?. నమ్మకం లేకుండానే మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కొండా సురేఖ కు షాక్

వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు. తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బాప్ 2024 కా… బేటా 2029 కా…?

KCR మూడక్షరాల పేరు కాదు.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పేరు.. ఆ వాంఛను నెరవేర్చడమే కాదు ఏకదాటిగా పదేండ్లు పాలించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి.. డెబ్బై ఏడేండ్ల చరిత్ర ఉన్న భారతావనిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమాభివృద్ధిని చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వైపు యావత్ దేశమే కాదు ప్రపంచమే చూసేలా చేసిన ఘనమైన చరిత్ర ఉన్న పేరు. అలాంటి నాయకుడు భవిష్యత్తు రాజకీయ […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

రతన్ టాటా చివరి పోస్టు ఇదే…?

ప్రముఖ వ్యాపారవేత్త అల్వీదా రతన్ టాటా తీవ్ర అనారోగ్య సమస్యలతో ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు టాటాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే రతన్ టాటా మృతి చెందటానికి మూడు రోజుల ముందు ఓ పోస్టు పెట్టారు. తాను కేవలం ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఆసుపత్రిలో చేరాను. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు హత్యకు కుట్ర…?

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల […]Read More