తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. పామాయిల్ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్ యంత్రాలతో ఆధునిక టర్బయిన్ […]Read More
మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. రిమేక్ మూవీలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మిస్ వరల్డ్ తాజాగా ఓ స్టార్ హీరో సరనస నటించనున్నదా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి దసరా రోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నది. ఈ క్రమంలో బాలయ్య సరసన […]Read More
ఆధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దీని వెనక వేర్వేరు కథనాలు.. కథలు ప్రచారంలో ఉన్నాయి.. సురులను అంటే రాక్షసులను .. ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడ్ని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు.. సీతమ్మను రావణుసురుడు అపహరించాడు. దీంతో శ్రీరాముడు లంకకెళ్లి మరి అతడ్ని యుద్ధంలో ఓడించి చంపుతాడు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడాని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయాంకరంగా ఉన్న అంతిమ విజయం మంచిదేనని దసరా పండుగ […]Read More
విజయదశమి రోజు అందరూ పాలపిట్టను చూడాలని అంటారు. అయితే విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే అదృష్టం.. విజయం వరిస్తుందని మెజార్టీ ప్రజల నమ్మకం.రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికెళ్లే సమయంలో పాలపిట్టను చూశాడు. యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించాడాని పురాణాల్లో చెప్పుకునే గాథ. మరోవైపు పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు కూడా పాలపిట్టను వాళ్లు చూశారు. అందుకే కౌరవులతో జరిగిన భీకర యుద్ధంలో గెలుపొందారని నమ్మకం. ఈ నమ్మకంతోనే గ్రామాల్లో పల్లెల్లో దసరా […]Read More
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు […]Read More
ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గోన్నాను. అని అనుకుంటే ఎవరైన కొనుగోలు చేస్తారా..?. లేదా..?. కొనుగోలు చేస్తే నాకు ఎంత ధర పలుకుతుంది..?. అని ట్వీట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును వీడతారు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే పంత్ ను సీఎస్కే జట్టు […]Read More
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరదైన టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. ఇప్పటికే మూడు టీ20 ల సిరీస్ లో రెండు మ్యాచులను గెలిచి సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తెగ ఉవ్విరుళ్లుతుంది. మరోవైపు చివర మ్యాచ్ లోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లా తాపత్రయపడుతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో కుండపోత వర్షం […]Read More
ఈరోజు దేశ వాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయ ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో శమీవృక్షా (జమ్మి చెట్టు)ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని అగ్నిగర్భ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని ఆర్ధం. దీనికే శివా అనే మరో పేరు ఉంది. అంటే సర్వశుభకరమైనది. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను ఆ జమ్మిచెట్టుపైనే […]Read More
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు సై అంటుందా..?. ఇప్పటికే జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందా..?. దానికవసరమయ్యే రాజ్యాంగంలోని మూడు సవరణలను చేయడానికి మోదీ పూనుకున్నారా..? అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లి తిరిగోచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము జమిలీ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాము.. […]Read More
దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లను సైతం దాటలేకపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ.. గోట్ విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ తో మొదలైన కానీ నూట ఇరవై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తాజాగా టీజీ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ మూవీ మొదటి రోజు కేవలం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. గోట్ మూవీ కలెక్షన్లు […]Read More