ట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు ఒకటి ఉంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. మొత్తం కోహ్లీ 22టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో పద్నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియాను విజయపథాల్లోకి నడిపించాడు.ఏడింట్లో ఓడిపోయారు. ఒకటి డ్రా అయింది. రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో పన్నెండు మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. […]Read More
వచ్చే నెల నవంబర్ ఇరవై తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఓట్ల లెక్కింపు నవంబర్ ఇరవై మూడున జరుగుతుందని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో 29ఎస్సీ ,25ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తం 9.63కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్ […]Read More
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. అజయ్ , ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్ ,శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా ఇటీవల విడుదలైన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. కలెక్షన్ల విషయంలో దేవర మరో రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన రోజు దగ్గర నుండి ఈరోజు వరకు దాదాపు పద్దెనిమిది రోజులు వరుసగా మినిమమ్ కోటి రూపాయలు వసూలు […]Read More
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుండి నేటీ వరకు అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంటే హోర్డింగ్స్.. ఊ అంటే హోర్డింగ్స్.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీకి అడ్డే లేదు.. ఒక్కముక్కలో చెప్పాలంటే చేసేది తక్కువ.. పబ్లిసిటీ చేసుకునేది ఎక్కువ అని ఇటు ప్రతిపక్షం.. అటు నెటిజన్ల నుండి విమర్శల వర్షం కురుస్తుంది. అయిన కానీ అవన్నీ మాకు పట్టనట్లు పబ్లిసిటీ స్టంట్లతో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి.. […]Read More
తాను ఎంచుకునే ప్రతి పాత్ర.. కథ చాలా సహాజంగా.. నేచూరల్ గా ఉంటుంది. తనకే సాధ్యమైన సహాజ నటనతో సినీ ప్రేక్షకుల మదిని దోచుకుంది ఆ సుందరీ.. ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్యూటీ నిత్యామీనన్. తాజాగా ఇడ్లీకొట్టు అనే మూవీతో సరికొత్త ప్రయాణం మొదలెడుతుంది ఈ హాట్ బ్యూటీ. తమిళ నటుడు ధనుష్ తో ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ విషయం గురించి ప్రకటన చేస్తూ కొత్త […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుండి దసరా పండుగ వరకు మొత్తం పదకొండు రోజుల్లో రూ.1,052కోట్ల మద్యం తాగేశారు. అక్టోబర్ పదో తారీఖున రూ.152కోట్లు .. 11న రూ.200.44కోట్ల మద్యాన్ని విక్రయించినట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెలలోనే దీపావళీ పండుగ రానున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో అబ్కారీ శాఖ డిపోల నుండి మొత్తం రూ.2,838.92కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… వర్కింగ్ ప్రెసిడెంట్ .. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (Foxconn) కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కంపెనీ విస్తరణ.. ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ […]Read More
హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?
తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ […]Read More
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (Foxconn) కంపెనీని సందర్శించారు. ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై FIT KK Park (Foxconn Interconnect Technology Kongara Kalan Park) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు […]Read More