Month: October 2024

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రజనీకాంత్ అభిమానులకు శుభవార్త

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన వేట్టయాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెల్సిందే. జైభీమ్ మూవీతో తనకంటూ ఓ స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టిజే ఙానవేల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వేట్టయాన్ విజయవంతమవ్వడంతో ఙానవేల్ మీడియాతో మాట్లాడుతూ వేట్టయాన్ కు ప్రీక్వెల్ తీయాలని ఉంది. రజనీ నుండి ఆయన అభిమానులు ఏమి కోరుకుంటారో నాకు తెల్సు. అందుకే దానికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశాను. వారికోసమే ప్రీక్వెల్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నో అన్నా సమంతను వదల్లేదంట..?

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ . సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి సమంత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ ” దర్శకులు నన్ను ఈ సిరీస్ కోసం సంప్రదించారు. నా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంతో నేను నో చెప్పాను. అందుకు సమాధానంగా నలుగురు నటుల పేర్లు కూడా నాతరపున సూచించాను. అయిన […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప – 2 సంచలనం

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. రావు రమేష్,సునీల్, అనసూయ లాంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప -2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సినిమా డిసెంబర్ ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు ముందే తొమ్మిది […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

రతన్ టాటా వాచ్ ధర ఎంతో తెలుసా…?

దివంగత ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త రతన్ టాటా ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారనేదానికి నిదర్శనం ఇదోకటి. ఆయనకు బిలియన్ల ఆస్తులున్న.. కోట్లాది రూపాయల కార్లు..బంగళాలు ఉన్నా.. తాను ఓ సాధారణ ఉద్యోగిలెక్కనే వ్యవహారిస్తాడని మనకు తెల్సిందే. తాజాగా రతన్ టాటా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. తాను ధరించే వాచ్ ధర తెలిస్తే మీరు షాకవ్వడం ఖాయం. ఆయన కేవలం పది వేల రూపాయల విలువ చేసే స్విస్ ఆర్మీ వాచ్ ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ బాధితులకు రేవంత్ రెడ్డి హామీ…?

రాజధాని మహానగరం మూసీ నది పరివాహక ప్రాంతంలో హైడ్రా వల్ల నష్టపోయిన లేదా ఇండ్లను కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. నిన్న గురువారం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులకు నష్టం చేకూర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. వారికి కష్టం.. నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఏ ఏ భవనాలకు ఎలాంటి పరిహారం ఇవ్వాలనే అంశాలపై చర్చిస్తామని భరోసానిచ్చారు. ఈ నిర్ణయం వెల్లడించిన తర్వాతనే వారిని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులున్నవారికి శుభవార్త

రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం ఉన్న విధానం మాదిరిగా ఒక్కొక్కర్కి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాము. మరోవైపు త్వరలోనే కొత్తగా జారీ చేసే డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నేడు కోర్టుకు కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్

ప్రముఖ యువనటి అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్ కు స్వీకారం చుట్టారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పొట్టేల్ మూవీ కోసం నటి నాగళ్ల వినూత్న ప్రచారానికి నడుంబిగించారు. ఏకంగా తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో తమ మూవీ కు సంబంధించిన కరపత్రాలను ప్రయాణికులకు అందజేశారు.అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలను అనన్య నాగళ్ల తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆడా చేస్తాం. ఈడా చేస్తాం.. యాడైనా చేస్తాం అంటూ దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైన్ షాపుకెళ్ళిన సీపీఐ నారాయణ

సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ రిప్లై..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి.. తెలంగాణ మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈరోజు గురువారం బీఆర్ఎస్వీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” మొన్న వికారాబాద్ సభలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని అన్నారు. ఇది […]Read More