Month: October 2024

Breaking News Slider Telangana Top News Of Today

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీస్

హైదరాబాద్‌ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లు ప్రవేశపెడతాము .. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్‌ కనెక్టవిటీ పెంచాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి.. తెలంగాణకు మూడు మేజర్ టర్మినల్స్ ఉన్నాయి.. నెలరోజుల్లో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టర్మినల్.. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్‌లోడ్ చేసుకోవచ్చు.. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. చర్లపల్లి లో పర్యటించిన ఆయన […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

న్యూజిలాండ్ జట్టుతో బెంగుళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.. రోహిత్ మాట్లాడుతూ  టెస్టులో తొలి ఇన్నింగ్స్ అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని  అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘోర పరాజయం

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45), రవీంద్ర(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది… రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి

బెంగుళూరు వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌కు దిగాక కేవలం నాలుగు బంతుల్లోనే ఆటను ఆపేశారు. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అంపైర్లు లైట్‌ మీటర్‌ చెక్‌ చేసి వెలుతురులేమితో నాలుగో రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే కివీస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వెళ్లారు. అయితే భారత కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెలుతురు బాగానే ఉంది కదా అని ఆకాశానికేసి చూపిస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. రోహిత్‌కు కోహ్లీ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

కల నెరవేర్చుకున్న సర్ఫరాజ్ ఖాన్

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆడిన తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

వీరేంద్రుడికి హ్యాపీ బర్త్ డే

భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు  వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీం ఇండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా…?

న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ  భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాత సంజయ్ గుర్తుకొచ్చారు

కేంద్ర హోం శాఖ సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మళ్లీ పాత సంజయ్ ను గుర్తుకు తెచ్చారు. నిన్న శనివారం ఆశోక్ నగర్ లో గ్రూప్ – 1 అభ్యర్థుల ఆందోళనకు మద్ధతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గోన్నారు. అంతకుముందు గ్రూప్ – 1 అభ్యర్థులతో భేటీ అయ్యారు. అనంతరం అభ్యర్థులతో కల్సి ధర్నాకు దిగారు. అక్కడ నుండి సచివాలయం దగ్గరకెళ్లారు. అక్కడ ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో కల్సి సచివాలయం లోపలకెళ్లడానికి ప్రయత్నించారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

3 నెలలు కాదు 3 ఏండ్లు అంటున్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను. నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు. అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ వస్తడా..?.. హారీష్ రావు వస్తడా..?

మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More