Month: October 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కమ్యూనిస్టులు కాదు కార్యకర్తలు కావాలి-ఎడిటోరియల్ కాలమ్

ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి.. మహిళలు.. రైతులు .. యువత.. విద్యార్థులు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ది .. పోరాడాల్సిన కమ్యూనిస్ట్ లు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా కు శుభవార్త

త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు శుభమన్ గిల్ దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా గాయం నుండి కోలుకున్నా గిల్ అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు తొలి టెస్ట్ లో శుభమన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో విఫలమైన కేఎల్ […]Read More

Sticky
Breaking News Crime News Movies Slider Top News Of Today

భారీ భూకుంభకోణం – టాలీవుడ్ అగ్ర నిర్మాత అరెస్ట్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో నగరంలోని రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎనబై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది.ఇరువైపులా వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అనన్య నాగళ్ల ఆవేదన..! ఎందుకంటే…?

అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి. చక్కని అందం.. యువత దగ్గర నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల వారిని మెప్పించే అభినయం కలగల్సిన అందాల రాక్షసి . అలాంటి అనన్య నాగళ్ల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తీవ్ర మనోఆవేదన చెందిందంట. తాను నటించిన పోట్టెల్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఈ ముద్దుగుమ్మ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ హాట్ బ్యూటీ పాల్గోన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు ట్రోలింగ్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు హౌజింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయరు గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ,మల్ రెడ్డి రంగారెడ్డి బృందం సియోల్ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై అధ్యయనానికి వెళ్లారు. సియోల్ పర్యటనలో భాగంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ఆయా ప్రదేశాల్లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గాయం చూసిన వాళ్లు మరిచిపోతారు కానీ గాయపడిన వాళ్లు కాదు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలతో ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, అటు ఏపీలోని విజయవాడ ,కృష్ణా జిల్లాలు భారీ నష్టాన్ని చవి చూసిన సంగతి తెల్సిందే. ఖమ్మంలో అయితే మున్నేరు వాగు పొంగిపొర్లితే జెడ్పీ సెంటర్ సైతం మునిగిందంటేనే వరదలు ఏ స్థాయిలో వచ్చాయో ఆర్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల,డిప్యూటీ సీఎం భట్టీ ఖమ్మం అంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ బాధితులను పరామర్శిస్తూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాం ప్రతిష్ట

తెలంగాణలోని సికింద్రాబాద్ పరిధిలో ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బస్తీ వాసులు, విలేకరుల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో తనకు చెందిన ఓ అనుచరుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ధర్నాకు దిగారు. జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. విప్ అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం. ఇంతకాలం మానసికంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ

గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలు

“దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యే క వాహనాలు ప్రారం భించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.. నిన్న సోమవారం నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యు త్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్ చేస్తే వెం టనే అత్యవసర సేవల సిబ్బంది ఈ […]Read More