కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.Read More
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.. నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడూతూ ” గత ఇరవై ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాము. అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీని నమ్ముకునే ఉన్నాము.. పార్టీ కష్టకాలంలో సైతం అండగా ఉన్నాము.. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సరే […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నానాటికి పెరిగిపోతుంది.. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేకి.. జిల్లా పార్టీ అధ్యక్షుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జోరు కొనసాగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యశశ్వసిని రెడ్డి అత్తగారైన హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై ఆపార్టీకి చెందిన కార్యకర్తలే ఎదురుతిరిగారు. జనగామ జిల్లా కోడకండ్ల గ్రామంలో పలువుర్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు గత ఎన్నికల్లో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి పేదవాళ్ల కట్టడాలు.. నివాసాలు కూల్చే దమ్ము ఉంది . బడా బాబుల నివాసాలు.. వాళ్లకు సంబంధించిన వ్యాపార భవంతులను కూల్చే దమ్ము లేదా..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేదవాళ్లపై అక్కసు ఉందా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారా..?. ప్రజాపాలన అంటూ.. మార్పు తేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులను హైడ్రా పేరుతో వేధిస్తున్నారా..?. ఎన్నికల హామీలను సైడ్ ట్రాక్ పెట్టడానికే హైడ్రా పేరుతో రేవంత్ […]Read More
ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న దేవర మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ మవీ విడుదల రోజు మొత్తం 29 థియేటర్లకు ఆర్ధరాత్రి 1.00గం.లకు, మిగతా థియేటర్లకు ఆర్ధరాత్రి నాలుగు షోలకు అనుమతిచ్చింది. విడుదలై రోజు టికెట్ ధరకంటే రూ. 100లు ఆదనంగా పెంచుకోవడానికి పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 28నుండి అక్టోబర్ ఆరు వరకు మల్టీఫ్లెక్సుల్లో రూ. 50 లు.. […]Read More
నిన్న పాడి కౌశిక్ రెడ్డి-నేడు సునీతా లక్ష్మారెడ్డి-రేవంత్ కు దూరమవుతున్న ఆ వర్గం..?
సహాజంగా రాజకీయంగా ఒకర్ని ఒకరూ ఎంతైన విమర్శించుకోవచ్చు.. ఒకరిపై ఒకరూ ఎన్ని ఆరోపణలైన చేసుకోవచ్చు.. పరిధులు మించి ఆరోపణలు చేసుకున్నా.. విమర్శలు చేసుకున్న కానీ ఎవరూ ఏమి అనుకోరు. ఎప్పుడైతే పరిధి దాటి దాడులకు తెగబడతారో అప్పుడు అది ఒక్కరిది కాస్తా ఓ వర్గం విబేధంగా సృష్టించబడుతుంది. అది కాస్తా ఓ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తుంది కూడా.. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి వేరుగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అదే కన్పిస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి […]Read More
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు వెళ్ళే సాగర్ కాలువ కు పడిన గండి గురించి మాట్లాడుతూ ” జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావులు న్నారు .. వీరు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్లాలంటే ఆ కాలువకు వంద మీటర్ల దూరం నుండే పోతారు. ఆ కాలువ గండి దగ్గర […]Read More
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ […]Read More
కాంగ్రెస్ లో చిచ్చు రేపిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు
రాజ్యసభ సభ్యులు … బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో సెగలు రేపినట్లు తెలుస్తుంది.. ఆ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు అఖరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డినే.. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం నుండో.. తెలంగాణకు మూడో వ్యక్తి సీఎం అవుతారని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే బీసీ కులగణన చేపట్టాలి.. ఆ గణన […]Read More