Month: September 2024

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రులు హారీష్ ,పువ్వాడ ,సబితా వాహానాలపై దాడి

ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్,సండ్ర వెంకట వీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డి వాహనాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. వరద బాధితులను పరామర్శించడానికెళ్లిన మాజీ మంత్రుల బృందం కరుణగిరి,కాల్వఒడ్డు తదితర ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. రాజ్యసభ ఎంపీ గాయత్రి రవిచంద్ర సాయంతో బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతర కాల్వఒడ్డు దగ్గర వీరి వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు భారీ వర్ష సూచన.!

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 12 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి ఇంటికి రూ.10,000-సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరద బాధితులను పరామర్శిస్తూ సీతారాం తాండలో యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అశ్విని మృతి చాలా బాధాకరం.. ఆశ్విని కుటుంబానికి అండగా ఉంటాము.. సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాము. వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాము.. ప్రతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు

ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు వార్నింగ్

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాధికారులకు వార్నింగ్ ఇచ్చారు.వరదల విపత్తు సమయంలో అధికారులు ఎవరూ సరిగా పనిచేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే.. అత్యవసర పరిస్థితుల్లో అధికారులంతా.. వ్యవస్థలన్నీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే తాను సహించేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈరోజే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాను. ఐదేళ్ళుంగా అధికార వ్యవస్థలేవి సరిగా పని చేయలేదు. ముందు నుండి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

“జై హనుమాన్ ” నిర్మాత మార్పు..?

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించి… ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్‌కుమార్ , సముద్రఖని , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ మరియు రాజ్ దీపక్ శెట్టితో పాటుగా తేజ సజ్జ హీరోగా నటించి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ హనుమాన్. దీంతో ఈమూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు కూడా. అయితే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఖమ్మం వరదలకు అసలు కారణం ఇదే..?

తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం పట్టణం వరదలతో అతలాకుతలమైన సంగతి తెల్సిందే.. వరదలకు ఖమ్మం నగరమంతా మునిగిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లా స్థానిక మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క మల్లు జిల్లాలోనే ఉండి వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే గతంలో ముప్పై ఆరు అడుగుల వరద వచ్చిన కానీ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

వరద బాధితులకు అండగా హీరో విశ్వక్ సేన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR రూ.2000కోట్లివ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి.. వరదలతో ఆగమైన బాధితుల సహాయర్ధం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా చిట్ ఛాట్ లో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” గతంలో వరదలు వచ్చిన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు.. మేము అలా కాదు . మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Telangana Top News Of Today

వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్

గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More