Month: September 2024

Breaking News Movies Slider Top News Of Today

హీరో ప్రభాస్ భారీ విరాళం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల‌లో గత వారంరోజుకుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వ‌ర‌ద‌లతో సతమతవుతున్న బాధితులకు అండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకోస్తుంది..ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన వరదబాధితులకు సాయం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, క‌థానాయిక అన‌న్య […]Read More

Breaking News Slider Sports Top News Of Today

IPL జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్

టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవల పదవీ విరమణ చేసిన టీమిండియా లెజండ్రీ ఆటగాడు కూల్ రాహుల్ ద్రావిడ్ తాజాగా ఐపీఎల్ లో ఓ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం జరిగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్ 2012,2013సీజన్లో ఆటగాడిగా సేవలందించారు. ఆ తర్వాత 2014,2015సీజన్లో ఆ జట్టు మెంటర్ గా విశేష సేవలను అందించారు రాహుల్ ద్రావిడ్. దీంతో ఈ జట్టుకు ద్రావిడ్ ప్రాంచేజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అలాగే […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

తెలంగాణకు పవన్ కళ్యాణ్ విరాళం

ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More

Andhra Pradesh Movies Slider Telangana Top News Of Today

మనిషే కాదు మనసు కూడా అందమే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అయిన తాజాగా విడుదలైన పొట్టేలు మూవీ అయిన పాత్ర ఏదైన సరే ఇటూ అందంతో అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనే కాదు తన మనసు కూడా అందంగా ఉంటుంది అని నిరూపించింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana

విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు

ఏపీలో వరదలతో అతలాకుతలమైన నగరం విజయవాడ.. గల్లీ నుండి జాతీయ రహదారి వరకు.. సీసీ రోడ్ల నుండి రైల్వే ట్రాక్ వరకు.. గుడిసె నుండి బంగ్లాల వరకు అన్ని ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయాయి.. ప్రాణ నష్టం నుండి బయటపడిన కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు. రెండు మూడురోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ వారికందుతున్న సేవలు.. చేస్తున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. తాజాగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నారా భువనేశ్వరి రూ.2కోట్ల విరాళం

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ కోటి విరాళం

భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి. పదుల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఔదార్యాన్ని చాటుకున్న పదో తరగతి విద్యార్థిని

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేశారు.. ఆ విద్యార్థినిని ముఖ్యమంత్రి అభినందించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి […]Read More