తమిళ నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు. ప్రస్తుతం క్రీడా యువజన శాఖ మరియు చెన్నై మెట్రో రైల్ ఫేజ్ -2 వంటి కార్యక్రమాలను చూస్కుంటున్న ఉదయనిధి స్టాలిన్ ను నియమిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ క్రమంలో రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు ఉదయ నిధి స్టాలిన్ తమిళ నాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.Read More
ఐపీఎల్ సీజన్ లో ఆడే క్రికెటర్లకు పంట పండింది. వచ్చే ఏడాది నుండి జరగబోయే ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఆటగాడ్కి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్లకు కాంట్రాక్టెడ్ అమౌంటుకు అదనంగా రూ. 1.05కోట్లు ఇస్తామని జైషా ఈ సందర్భంగా వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60కోట్లు చెల్లించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా తన అధికారక ట్విట్టర్ […]Read More
ఏపీ హోం మంత్రి ..టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలైన వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. గతంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ” నేను క్రైస్తవరాల్ని.. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. తాను ప్రయాణించే కారులో సైతం బైబిల్ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తాను హిందువు నని […]Read More
టీమిండియా వరల్డ్ టెస్ట్ కప్ ఫైనల్ అవకాశాలు లేనట్లేనా..?. తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిస్తే టీమిండియా పాయింట్ల జాబితాలో కొన్ని పాయింట్లను కోల్పోతుంది. దీంతో టీమిండియా మిగిలిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో తప్పనిసరిగా ఐదింట్ల గెలవాల్సిందే. త్వరలో ఆసీస్ జట్టుతో ఐదు టెస్ట్ ల సిరీస్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక సిరీస్ ను కోల్పోతే మాత్రం టీమిండియా మూడో స్థానానికి పడిపోవడం ఖాయం.. దీంతో వరల్డ్ […]Read More
లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు అని అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా. రోజా మీడియాతో మాట్లాడుతూ ” నాడు ఉమ్మడి ఏపీ నుండి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూజలు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకునేవారు.. ఏదైన ప్రభుత్వ రంగ భవనం నిర్మాణం. అఖరికి బాబు మీడియా ఊకదంపుడు ప్రచారం చేసిన తాత్కాలిక రాజధానిలోని సచివాలయానికి హైకోర్టు […]Read More
సీపీఎం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి మనకందరికీ తెల్సిందే.. ఆ భౌతికదేయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దానం చేశారు. ఇది జరిగి చానా రోజులైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ చింతా మోహాన్ ఏచూరి మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ నేను […]Read More
ప్రముఖ నటి పూనమ్ కౌర్ మరోసారి ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనే పెనుసంచలనం సృష్టిస్తున్న తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తుంది. తాజాగా నటి పూనమ్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా ” హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవడం వేరు.. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు అని రాసుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు జనసేనాని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్ (Viatris) ఫార్మా సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు రెండు సంస్థల […]Read More
నందమూరి బాలకృష్ణ సినిమాల ఫరంగా ఎంత ముందున్నారో… వివాదాల పరంగా కూడా అంతే ముందు ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో… సక్సెస్ మీటింగ్లోనైన బాలకృష్ణ మహిళల గురించి పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుసంచలనం సృష్టించాయి.. తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ అంజలిని స్టేజీపైనే నెట్టేయడం ఇలా ఒకటేమిటి సినిమాల సక్సెస్ రేటు ఎంతగా ఉంటుందో అదే స్థాయిలో వివాదాల రేటు కూడా అంతే ఉంటది. అయితే బాలకృష్ణ గురించి మాత్రం […]Read More
సహచర కోరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మైనర్ గా ఉన్నసమయంలోనే తనపై లైంగిక అత్యాచారం చేశారనడంలో ఎలాంటి నిజం లేదు.. తనే నన్ను పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. యువతి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి.. తనపై కావాలనే కుట్రలు చేశారని పోలీసు విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.Read More