పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత […]Read More
దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 […]Read More
ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇరు రాష్ట్రాల్లో సంచలనమైన జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. అందులో భాగంగా రేపు మంగళవారం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానున్నది.ప్రస్తుతం ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఉన్నారు…సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది.. జానీ మాస్టర్పై అసోసియేషన్.తీసుకోనున్నట్లు తెలుస్తుంది… యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్ల నుండి డిమాండ్ […]Read More
హేమ ఓ మోస్ట్ బ్యూటీఫుల్ సీనియర్ యాక్టర్.. వదిన పాత్ర అయిన.. చెల్లె పాత్ర అయిన… అమ్మ పాత్ర అయిన.. ఏ పాత్ర అయిన సరే తనదైన శైలీలో నటించి మెప్పించే నటి. అలాంటి నటి బెంగళూరు డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు వచ్చాయి. ఇటు పోలీసులు అటు మీడియా కూడా తను దోషి అని నిర్ధారించినట్లు ఆ వార్తల సారాంశం.. తనపై వస్తున్న ఇలాంటి వార్తలను నటి హేమ ఖండించారు… నటి హేమ మాట్లాడుతూ ” […]Read More
రాజీవ్ గాంధీ విగ్రహాం ఒకే… మరి తెలంగాణ తల్లి విగ్రహాం…?
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఆ నిర్ణయంలో భాగంగా సచివాలయం ఎదుట అమరవీరుల స్మారక జ్యోతి, తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాలని చూసిన స్థలంలో […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ఆస్థలంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సోమవారం నాలుగంటలకు ఆవిష్కరించింది. దీనిపై తెలంగాణ వాదులు,బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ […]Read More
కంప్యూటర్ సృష్టికర్త చార్లెస్ బాబేజ్ కాదా…? రాహుల్ గాంధీ నా..?
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ అమెరికాలో కంప్యూటర్ చదువుకున్నాను అని చెబుతున్నాను. కంప్యూటర్ చదువుకున్న ట్విట్టర్ పిట్ట ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నాడు. అసలు కంప్యూటర్ కనిపెట్టిందే రాజీవ్ గాంధీ.. ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ.. రాజీవ్ గాంధీ లేకపోతే […]Read More
మహిళ హోం మంత్రిగా ఉన్న మహిళలపై ఇది పద్ధతేనా..?
వినడానికి కొద్దిగా నమ్మశక్యం లేకపోయిన ఇదే నిజం అంటున్నారు న్యూట్రల్ పీపుల్స్.. మహిళ మణులు.. వైసీపీ శ్రేణులు.. రాజకీయాల్లో వ్యక్తిగత మరి ముఖ్యంగా మహిళ నాయకులపై దూషణలు మాములే.. ఆ దూషణలు విధాన ఫరంగా ఉండాలి.. సిద్ధాంతం ఫరంగా ఉండాలి.. తప్పు లేదు కానీ క్యారెక్టర్ కించపరిచే విధంగా మహిళలను అగౌరవ పరిచే విధంగా ఉండాలి.. అది అధికార పార్టీ తరపున నుండి అయిన ప్రతిపక్ష పార్టీ తరపున నుండి అయిన.. కానీ ఏపీలో మాత్రం స్థాయి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ పై అత్యాచార కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. తనను లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా నన్ను శారీరకంగా హింసించాడని జూనియర్ డాన్సర్ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. సదరు యువతిని నార్సింగ్ లోని జానీ మాస్టర్ నివాసంలో సైతం […]Read More
అమెరికా మాజీ అధ్యక్షులు ,రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో మరోసారి కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ఆదివారం ఆయన తన ఫామ్ బీచ్ గోల్ప్ క్లబ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. లోపల ఉన్న మాజీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ స్పష్టం చేశారు. గతంలో జూలై నెలలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల […]Read More