నాగబాబు కొణిదెల .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఎంట్రీచ్చి మెగా బ్రదర్స్ గా పేరుగాంచిన నటుడు.. ఆ తర్వాత ప్రజారాజ్యం … జనసేన పార్టీలలో క్రియాశీలకంగా ఉంటూ అందరికి సుపరిచితులయ్యారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న జానీ మాస్టర్ ఇష్యూలో తనదైన శైలీలో స్పందించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ” […]Read More
ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత..మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. తాజాగా విచారించిన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దఊరటనిచ్చింది.. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని జగదీశ్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్ పై […]Read More
వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నాం మూడు గంటలకు అమరావతిలో మీడీయా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోన్న తిరుపతి తిరుమల లడ్డూ వివాదంపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు అంతా మీడియా సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలుపుతున్నట్లు తెగ మీడియా ప్రకటనలు చేస్తున్నారు.. ప్రస్తుతం […]Read More
సాక్షి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిది అని.. లేకపోతే ఆయన సతీమణి వైఎస్ భారతిది అని. మీరేంటీ సాక్షి ఎవరిది అని అడుగుతున్నారు అని ఆలోచిస్తున్నారా..?. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాక్షి మీడియాకు ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల ఖర్చుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. సుమారు ఆరు వందల కోట్లకు పైగా ప్రజాధనం […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More
దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?
ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి నిజంగానే ప్రమాదమా..?. సినిమా ప్రారంభం ముందుకు అల్కహాల్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్.. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.. స్మోక్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్ అని ప్రకటనలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైన సభలోనూ… సమావేశంలోనూ మాట్లాడే ముందు రేవంత్ మాటలు ఈ తెలంగాణ సోసైటీకి ప్రమాదం అనే సూచనలు చేయాల్నా అంటే…? . బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు రాకేశ్ రెడ్డి […]Read More
ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More