రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More
బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్ రూ.8888కోట్ల కుంభకోణం
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని […]Read More
జనసేన పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెల్సిందే.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ ఉదయభాను సామినేని జనసేన పార్టీలో చేరనున్నారు. తాజాగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేపు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన […]Read More
BRS ది వాటర్ డైవర్షన్.. CONGRESS ది డైవర్శన్ పాలిటిక్స్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్శన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి నీటీ విడుదల కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాము.. కాళేశ్వరం, సీతారామ,భక్తరామదాసు లాంటి ఎన్నో ప్రాజెక్టులను తమ ప్రభుత్వం నిర్మీంచింది.. మేము పదేండ్లలో రైతులకోసం రైతుభీమా.. రైతుబంధు.. ఇరవై నాలుగంటల కరెంటు లాంటి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్న రాజకీయ చదరంగంలో గురు శిష్యులు అని అందరికి తెల్సిందే.. ఎంతగా తాను కేవలం అనుచరుడ్నే.. నాకు బాబు గురువు కాదు అని ఎన్ని కవర్ డ్రైవ్స్ చేసిన కానీ అదే నిజం పలుమార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఎనిమిది నెలలుగా తెలంగాణ లో చేస్తున్న కొన్ని పనులను బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాల టాక్. నిన్న మొన్నటి […]Read More
కాంగ్రెస్, బీజేపీలు ఒకటే అని ఒప్పుకున్న ఎంపీ రఘునందన్…?
ఢిల్లీలోనేమో కుస్తీ.. గల్లీలోనేమో దోస్తీ అన్నట్లు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వ్యవహరిస్తున్నారు అని పలుమార్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఆ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన. తాజాగా బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విభిన్నం అని నిరూపిస్తున్నారు. సహజంగా కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు అసలు పడదు.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎప్పటికి ఉంటాయని రాజకీయ వర్గాల టాక్. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన కొన్ని పనుల వల్ల తాను కాంగ్రెస్ వాదానికి విభిన్నం అని నిరూపించినట్లైంది అని రాజకీయ వర్గాల అభిప్రాయం.. గద్దర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సాయుధ పోరటానికి… ఆ వాదానికి నిలువెత్తు రూపం.. […]Read More
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అన్నట్లు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఊపిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్ ను చూస్తే అన్పిస్తుంది .. తనపై లైంగిక దాడి చేసినట్లు అదే పార్టీకి చెందిన మండల అధ్యక్షురాలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీంతో పోలీసులు బాధితురాలికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను […]Read More
పవన్ కళ్యాణ్ అంటే మాటలకు.. చేతలకు అసలు సంబంధం ఉండదని నిన్న మొన్నటి వరకు అందరూ అనుకునేవాళ్లు.. ఎప్పుడైతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో..లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందర్నీ గెలిపించుకున్నాడో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్.. ఆయనో సునామీ.. ఆయనకు తిరుగులేదు.. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన అపరచాణిక్యుడు అని పొగడ్తలు పవన్ పై పూల వానలెక్క పడ్డాయి.. పడుతున్నాయి.. తాజాగా పవన్ […]Read More
దేశంలో ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశా నిర్దేశం చేశారు. పల్లె దారులకి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) […]Read More