Month: September 2024

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు తిట్టినోళ్ళే.! నేడు జైకొడుతున్నారు.. !ఎందుకు..?

2019 ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఓటమి.. ఆ పార్టీ తరపున గెలిచింది ఒకటే సీటు.. ఆ ఒక్కరూ సైతం తర్వాత వైసీపీలో చేరారు.. పవన్ పని అయిపోయింది.. జనసేనను జనం ఆదరించలేదు.. ఇక పవన్ సినిమాలు చేస్కోవాలంటూ వైసీపీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి మంత్రులు.. ముఖ్యమంత్రి వరకు తిట్టని తిట్లు లేవు.. చేయని విమర్శ లేదు.. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సాగర్ గండ్లు పడింది ..! సీతారాం ఏమైంది …?

గండ్లు పడినకారణంగా సాగర్ నీళ్లు రావు …అడావుడి ఆర్బాటంగా ప్రారంభించిన సీతారాం ఏమైందని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు …ప్రభుత్వం ముందు చూపులేని కారణంగా సకాలంలో గండ్లు పూడ్చలేదని విమర్శలు గుప్పించారు ..ఇది రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు ..తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ “ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండ్లు పడి ప్రణాళిక బద్దంగా సకాలంలో గండ్లు పూడ్చక పోవడంతో నీరు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కూల్చివేతలపై ఉన్న సోయి పూడ్చివేతలపై లేదు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా పేరుతో కూల్చివేతలు తెలుసు. కానీ సాగర్ కాలువకు గండి పడిన ఇరవై ఒక్కరోజులు అయిన కానీ పూడ్చివేతలు తెలియదు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ” హైడ్రా వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. పేదవాళ్లకు నోటీసులు ఇచ్చిన రాత్రికి రాత్రే వెళ్లి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో ఆగమాగం

వరదలతో ఆగమాగమైన ఖమ్మం జిల్లాలో ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఓ రెవిన్యూ శాఖ మంత్రి.. ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న కానీ వరద బాధితులకు ఇంతవరకూ సాయం అందించలేదు.. వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేదు.. పక్కనే ఉన్న భక్తరామదాసు ప్రాజెక్టు ఉన్న.. సీతారామ ప్రాజెక్టు ఉన్న కానీ రైతులకు ఇంతవరకూ ఎందుకు సాగునీళ్లు ఇవ్వలేదు.. సాగర్ కు గండి పడి ఇరవై ఒక్కరోజులు అవుతున్న కానీ ఎందుకు ఇంతవరకూ పూడ్చలేదు అని మాజీ మంత్రి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హరి హర వీరమల్లు పై క్రేజీ అప్డేట్

హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

Big Breaking News :- BRS మాజీ ఎమ్మెల్యేలు హౌజ్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న సర్కారు ఆసుపత్రుల పరిస్థితులపై అధ్యాయనానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యే డా. సంజయ్, మరో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ లతో కల్పి ఓ కమిటీ వేసిన సంగతి విధితమే.. ఈ కమిటీ ఈరోజు గాంధీ ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నది. అంతే గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు…రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ ఎమోషనల్

నోవాటెల్ వేదికగా జరగాల్సిన దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాలతో రద్దు అయిన సంగతి తెల్సిందే.. ఈ విషయం పై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియో లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందిస్తూ ” దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

“అతి” ఎప్పుడు అనర్ధమే బాబు…!

నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన.. తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తప్పు చేయాలె..! దీక్షకు దిగాలె..?-ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ .

ఏపీ పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిన తిరుపతి లడ్డూ వివాదంలో గత వైసీపీ ప్రభుత్వం అపచారానికి పాల్పడింది.. తిరుపతి ప్రతిష్టతను దిగజార్చారు అని ఏకంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అంటే వీరి ఉద్ధేశ్యం ప్రకారం వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఆ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనానికి అంత ధైర్యం లేదా…?

జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు.. ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]Read More