తెలంగాణ రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ” ప్రభుత్వ భూములను,పేదల భూములను ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమణ దారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ” సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గోన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ ” గత బీఆర్ఎస్ సర్కారు తప్పిదాల వల్లనే ప్రభుత్వ భూములు అణ్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిరక్షణకై చర్యలు తీస్కుంటుంది. హైదరాబాద్ లో ఆక్రమణలకు […]Read More
టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఐపీఎస్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఎన్ -కన్వెన్షన్ లీజుదారులుగా హీరో నాగార్జున ,ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. దీన్ని చెరువులో నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల అధికారులతో కూల్చివేతలను చెపట్టాము అని అందులో పేర్కొన్నారు. HMDA 2014లో తమ్మిడికుంట FTL […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాధాపూర్ లో ప్రముఖ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది.. FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు నిన్న శనివారం ఒక్కరోజులోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి తెల్సిందే. అయితే దీని గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎనిమిదేండ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. శాసనసభలో రేవంత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ముందు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న శనివారం కమీషన్ కార్యాలయంలో రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేశారు. కమీషన్ నిష్పాక్షపాతంగా వ్యవహారించాలని ఆమె హెచ్చరించారు. కమీషన్ కార్యాలయంలోపలకు మొబైల్స్ అనుమతి లేకపోయిన రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై చైర్ పర్శన్ శారద మండిపడ్డారు. రాఖీ కట్టిన ఆరుగురు కమీషన్ సభ్యులకు నోటీసులు […]Read More
మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు […]Read More
తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More
టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు బెనిఫిట్స్ కిందరూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పటి నుండి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్కు సంబంధించి ఎలాంటి జీవో విడుదల […]Read More
తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్ రహస్యంగా వెళ్లారు.ఈ రెండు వారాల్లో ఇది […]Read More
