తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై కథనం ఇచ్చిన ఓ జర్నలిస్టును, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు బెదిరించి ఇతరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే యత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారనే కారణంగా మరో ఇద్దరు విలేకరులను పోలీస్ స్టేషన్కు పిలిపించారని.. తమపైన దాడులు ఆపాలని మంత్రి సీతక్కకు జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు..Read More
ఒంగోలు జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరోకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ…నూతన పీసీసీ అధ్యక్ష నియామకాల గురించి చర్చించడానికి వెళ్లనున్నారు అని గాంధీ భవన్ వర్గాల ఇన్నర్ టాక్.. అదే విధంగా ఈ నెల 22 తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు కూడా సమాచారం..Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ వారం లేదా వచ్చే వారంలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి దామోదర రాజనరసింహా కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర హోంమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఆలియాస్ సీతక్క హోం మంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.. నిజామాబాద్ జిల్లా నుండి ఒక్కర్కే అవకాశం ఉంటుంది..దానం నాగేందర్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రులుగా అవకాశం ఉంది అని ఆయన అన్నారు..ఈ వార్తలకు బలోపేతం చేకూరేలా రేపు సీఎం […]Read More
🔹అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలుRead More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More
ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన […]Read More
భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్గా తెలంగాణ వ్యక్తి ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫారస్ చేయడం సంతోషకర పరిణామం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు హర్షం ప్రకటించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడుకు చెందిన ఆయన ఎస్ బీ ఐ చైర్మన్ గా ఎన్నిక కానుండడం తెలంగాణకు, […]Read More
గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది. కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.Read More