తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో విద్య వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు చెల్లించడంలేదు.. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీతాలు ఇవ్వడంలేదు.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై రాష్ట్ర విద్య శాఖ స్పందించింది… మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి వందకోట్ల రూపాయలను విడుదల చేశాము.. త్వరలోనే మరో యాభై […]Read More
లోక్ సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలుపొంది ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కలలు కన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు.. విలువలు నిజాయితీ లేని పార్టీ బీఆర్ఎస్. ప్రతి విషయంలో కేసీఆర్ రాజకీయం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయిన నేర నెరవేర్చారా..?. పదేండ్లు మంచిగా పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ […]Read More
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.. బీమవరంలో పర్యటిస్తున్న అయన మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నాకో లేక బీజేపీకో సంబంధించిన విషయం కాదు.. అందులో పెట్టుబడులు తగ్గాయి.. ఈ ఏడాది కూడా నష్టాల్లో ఉంది. అందుకే ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేపట్టాలని అనుకోదు. ఇందుకే ప్రయివేటీకరణ చేయాలనీ చూస్తున్నాం అని అయన అన్నారు.. అయన ఇంకా మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రం అండంగా ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను […]Read More
తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే… మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం […]Read More
నాన్న లేడు.. తాత పట్టించుకోలేదు..అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. వేలుపట్టుకుని […]Read More
నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.Read More
తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయిన హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ’11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నాను . గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో అతనికి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను . నా దగ్గర ఆధారాలున్నాయి. రాజ్ లేకుండా నేను బతకలేను’ అని లావణ్య ఈసందర్బంగా […]Read More
ప్రపంచంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీతో బాధపడుతున్నట్లు తాజాగా జరిపిన సర్వేల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇది బయటకు కనిపించకుండా గుండె, మెదడు, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. బీపీ కంట్రోల్లో ఉండాలంటే స్మోకింగ్ మానేయాలి.. రోజు తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడం, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేయాలని సూచించింది.Read More
జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.Read More