Month: July 2024

Movies Slider

హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదేండ్లు కాపురం చేసిన లావణ్య హీరో రాజ్ తరుణ్ పై సంచనలన వ్యాఖ్యలు చేసింది. కొన్నాళ్లు క్రితమే తనకు అబార్షన్ చేయించినట్లు .. మాల్వీ వచ్చిన తర్వాత తనను దూరం పెట్టినట్లు.. పలు ఆరోపణలతో పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన పలు ఆధారాలను ఆమె పోలీసులకు అందజేయడంతో ఐపీసీ493 సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఘాటు రిప్లయ్

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి.. కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు […]Read More

Movies Slider

హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.Read More

Crime News Slider

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలవరం సంఘటన చోటు చేసుకుంది.బెంగుళూరుకు చెందిన ఫుడ్ డెలవరీ భాయ్ మురళీధర్ అనే వ్యక్తి నుండి ఎండీఎంఏ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయానికి వచ్చిన మురళీధర్ నుండి ఎయిర్ పోర్ట్ అధికారులు ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధితాధికారులను […]Read More

Andhra Pradesh Slider

బీజేపీవైపు వైసీపీ మాజీ మంత్రి చూపులు…?

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారనున్నారు అని కర్నూల్ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు.. సబ్జెక్టు కంటెంటు ఉన్న నాయకుడిగా […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు-సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ తెలంగాణలో రూ.400 కోట్లతో మారియట్ పెట్టుబడులు ఉత్తరాదిన కుండపోత వానలు, రెడ్ అలెర్ట్‌ జారీ సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ సంస్థపై మరో ఐదేళ్లపాటు నిషేధం టెక్సస్‌లో బెరిల్‌ తుఫాన్‌ బీభత్సం, నలుగురు మృతి జూన్‌లో రూ.21,262 కోట్లు దాటిన SIP పెట్టుబడులు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌Read More

Slider Telangana

కల్వకుర్తి పనులు త్వరగా పూర్తవ్వాలి

డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్ధేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు శ్రీ ఉత్తమ్ […]Read More

Slider Telangana

NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సీఎం గారితో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్‌ తెలంగాణ లక్ష్య […]Read More

Slider Sports Telangana

సీఎం రేవంత్ రెడ్డితో క్రికెటర్ సిరాజ్ భేటీ

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి,  తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ సిరాజ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ‌ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ఘనంగా సన్మానించారు. టీ-20 వరల్డ్ కప్ లో సిరాజ్‌ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున […]Read More