Month: July 2024

Slider Sports

టీమ్ ఇండియా ఆటగాళ్ళకు గౌతీ వార్నింగ్

టీమ్ ఇండియా కు హెడ్ కోచ్ గా నియమించిన తన తీరు మార్చుకోలేదు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్… అయన ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్యూ లో మాట్లాడుతూ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అందరూ అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. టీ20లు, వన్డేలు, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములాపై తనకు నమ్మకం లేదన్నారు. ఏ అట ఆడే ఆటగాళ్ల జీవితంలో గాయాలు సర్వసాధారణమని, అయితే […]Read More

Andhra Pradesh Slider

జగన్ పై పెద్ద కుట్ర

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

2026నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి-ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన సర్కారు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ చంచల్‌గూడ జైలుకు యూట్యూబర్‌ ప్రణీత్‌ తరలింపు తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు నీట్‌ లీక్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ అరెస్ట్‌ కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అగ్నివీర్‌లకు 10% కోటా ఇస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటన కాలిఫోర్నియాలో కాల్పులు, నలుగురు మృతి సికింద్రాబాద్‌-ముంబై మధ్య తొలి వందేభారత్ […]Read More

Slider Telangana Top News Of Today

రైతుబంధు సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని నోటీసులు

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిల్లాకు చెందిన పోచారం గ్రామంలో ఉండే ఎం. యాదగిరి రెడ్డికి రైతుబంధు ద్వారా పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. యాదగిరి రెడ్డి తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమి నుండి NALA (Non Agriculture Land)గా మార్చకపోవడంతో ఆయన రైతుబంధు పొందారు. ఈ తరహాలో రైతు బంధు తీసుకున్న వారందరికీ ఆ డబ్బులు అన్ని తిరిగి చెల్లించాలని […]Read More

Slider Telangana

2వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో ఈటల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రాష్ట్రంలో రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.Read More

National Slider

అగ్నిపథ్ పథకంపై మోదీ సర్కారు కీలక నిర్ణయం

2022 జూన్ 14న ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ . ఈ పథకం కింద ఇరవై మూడు ఏండ్ల లోపు ఉన్న యువతను నాలుగేండ్ల పరిమితితో   కేంద్ర సాయుధ దళాల్లోకి తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ పథకం గురించి మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ బలగాల్లోకి పది శాతం కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ […]Read More

Slider Telangana

ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం

మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. 9 వతరగతికి చెందిన 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి… ఇద్దరు విద్యార్థినిలు అర్ధరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు..Read More

Andhra Pradesh Slider

బాబు పై అంబటి రాంబాబు ఆగ్రహం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచడానికి మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన జీవో ను సవరించాలి…, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే […]Read More

Slider Telangana

కేటీఆర్ కు బండి కౌంటర్

సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ  మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More

Health Lifestyle Slider

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా..?

సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ […]Read More