Month: July 2024

Slider Telangana Top News Of Today

హ్యాండ్లూమ్ పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి

హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More

Slider Telangana

తెలంగాణ లో మరో ఎన్నికల సమరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More

Crime News Slider

జైలు నుండి విడుదలై మళ్ళీ అరెస్ట్

జైలు నుండి విడుదల అయ్యాడని ర్యాలీ తీసిన గ్యాంగ్‌స్టర్.. మళ్లీ  పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన వైరల్ అవుతుంది.. మహారాష్ట్ర – నాసిక్ గ్యాంగ్‌స్టర్‌గా పేరున్న హర్షద్ పటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి పలు కేసులలో అరెస్ట్ అయి జూలై 23న విడుదల అయ్యాడు. జైలు నుండి విడుదల అయినపుడు కంబ్యాక్ హర్షద్ అంటూ అతని అనుచరులు ర్యాలీ తీయగా, అతను కారు రూఫ్ టాప్ మీద నుండి ర్యాలీలో పాల్గొన్నాడు.. దీనిపై కేసు నమోదు […]Read More

Crime News Slider

గంజాయి మత్తులో దించి సహచర విద్యార్థినిని

ఏపీ లోని తిరుపతి – శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ చదువుతున్న కర్నూల్ జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)కి సహచర విద్యార్థిని ప్రణవకృష్ణ(35)తో స్నేహం ఏర్పడింది. ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్ రెడ్డి కూడా ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.. అయితే ఆ అమ్మాయికి ప్రణవకృష్ణకి స్నేహం ఏర్పడడంతో తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లేది. ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిలు గంజాయికి అలవాటై ఆ యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు.. ఇలా ఆ యువతి గంజాయి […]Read More

Slider Telangana Top News Of Today

జగన్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ వేదికగా ఏపీ లో సేవ్ ఏపీ పేరుతో జరిగిన ధర్నా లో పాల్గొన్న వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్డీటీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. జగన్ ఇంటర్వూలో మాట్లాడుతూ “చంపేయాలనుకుంటే నన్ను చంపేయండి..నాపై పగ కక్షలుంటే నాపై తీర్చుకోండి..అంతేకానీ అమాయకపు ప్రజలను ఎందుకు చంపేస్తున్నారు..” మీకు ఓట్లేయలేదని..వైసీపీకి మద్ధతు ఇచ్చారని ఓటర్లను ఎందుకు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు..మా పార్టీ నేతలు..కార్యకర్తలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..హాత్యారాజకీయాలు ఎందుకు చేస్తున్నారు” అని టీడీపీ […]Read More

Slider Telangana

స్మితా వ్యాఖ్యలపై మంత్రి సురేఖ కౌంటర్

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశిస్తూ కలెక్టర్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు…?. పౌర సేవల సర్వీసులు శారీరక శ్రమతో కూడిన డ్యూటీ.. విమాన ఆసుపత్రుల నియామకాల్లో వాళ్ళను నియమించుకుంటామ అంటూ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెల్సిందే… ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ “ఓ బాధ్యాయుత పదవిలో ఉండి ఇలా బాధ్యతరహిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్ట కరం .. తాను చేసే వ్యాఖ్యల అనంతరం […]Read More

Crime News Slider

జర్నలిస్టుకు బెదిరింపులపై ఎస్పీ కి పిర్యాదు

తెలంగాణలో  ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు. దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు […]Read More