Month: June 2024

Andhra Pradesh Slider Top News Of Today

మంత్రిగా లోకేష్ తొలి సంతకం దీనిపైనే..?

ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత  నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

65 లక్షల మంది రూ.7,000 పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఈరోజు సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తెలుగులో రామ్మోహన్ నాయుడు ప్రమాణం

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More

National Slider Top News Of Today

లోక్ సభలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం

ఈరోజు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ నేపథ్యంలో లోక్ సభలో కేంద్రమంత్రికి చేదు అనుభవం ఎదురైంది.. సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు ‘నీట్.. నీట్’ అని అరిచారు. అయితే మరోవైపు నీట్ […]Read More

Crime News Slider Telangana Top News Of Today

చెంచు మహిళ ఈశ్వరమ్మ ఘటనలో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అమానుష దాడి ఘటనలో ఆలస్యంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..చెంచుల భూముల పై కన్నేసిన కొంత మంది చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూమిని దక్కించుకునేందుకు హత్య చేసేందుకు కూడా వెనకడలేదన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.. చెంచు మహిళ ఈశ్వరమ్మ భూమిని కౌలు తీసుకున్న వ్యక్తులు ఆమె పై పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం […]Read More

National Slider Top News Of Today

మోదీ పిలుపు

పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన  కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More

Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతమున్న అరవై నాలుగు సభ్యులు నుండి డెబ్బైకి చేరింది.. బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, […]Read More

Slider Telangana Top News Of Today

KCR తో గంగుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిన్న ఆదివారం రాత్రి జుబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.. తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో  […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో  వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More

Slider Telangana Top News Of Today

చరిత్ర పునరావృతమవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More