Month: May 2024

Bhakti Slider Telangana

యాదాద్రి భక్తులకు ముఖ్యగమనిక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా  వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం వచ్చే జూన్ నెల 1 నుంచి అమల్లోకి రానుంది.Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More

Hyderabad Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు వార్నింగ్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పిర్జాదీగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పోరేటర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై […]Read More

Slider Telangana

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్ లోని మూడో నెంబర్ క్రమ సంఖ్యలో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తెలిపారు.  గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రున్ని కలుసుకొని ఓట్లను అభ్యర్థించాలని, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని […]Read More

Andhra Pradesh Slider

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో బీజేపీ వర్మ భేటీ

కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More

Andhra Pradesh Slider

విదేశాలకు సీఎం జగన్ -గన్నవరం ఎయిర్ పోర్టులో కలవరం

ఏపీ ముఖ్యమంత్రి…అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్న సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. ఈ పర్యటనలో వైసీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు.అయితే అదే క్రమంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరించడం సంచలనం చోటు చేసుకుంది.దీంతో అదుపులోకి తీసుకున్న సదరు వ్యక్తి డా.తుళ్లూరు లోకేష్ ఆమెరికన్ సిటిజన్ షిప్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు.. అయితే జగన్ విదేశాలకు […]Read More

Slider Telangana

టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని  అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి  పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. […]Read More

Slider Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డి మరో సంచలనం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో కోర్టు పరిధిలో ఉన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన భూమిని కొందరు కబ్జాకు యత్నించి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి 100 మంది గుండాలు ప్రాణం తీసేందుకు వచ్చారు..గంట ముందు చెప్పిన. మీరేం చేశారని పోలీసులను ప్రశ్నించారు.స్థానిక పోలీసుల తీరుపై […]Read More

Hyderabad Slider Telangana

హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాలను పొడిగించింది. అందులో భాగంగారాత్రి 11:45కు  చివరి మెట్రో రైలు బయల్దేరనున్నది. ప్రతి సోమవారం ఉ.5:30కే బయల్దేరనున్న మొదటి మెట్రో రైలు..కానీ మిగతా రోజుల్లో ఉ.6 గంటలకే  మెట్రో రైలు బయలుదేరుతుంది.Read More

Movies Slider

త్రినయని నటుడు చందు ఆత్మహత్య

ప్రముఖ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఈరోజు చోటు చేసుకుంది . మణికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన , సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు నటుడు చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు తెగ వార్తలు వచ్చాయి. కాగా […]Read More