జగన్ పై పెద్ద కుట్ర

 జగన్ పై పెద్ద కుట్ర

3 total views , 1 views today

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు .

ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు…

ఎమ్మెల్యే అప్పటి సంఘటన గురించి ఈ నెల 11న ఫిర్యాదు చేశారు ..కానీ ఇదే నెల 10వ తేదీనే పోలీసులు లీగల్ అభిప్రాయం కోసం లేఖ రాశారు. ఇదొక కుట్ర అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?’ అని సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400