హారీష్, కేటీఆర్ లకు రేవంత్ రెడ్డి బంఫర్ ఆఫర్

 హారీష్, కేటీఆర్ లకు రేవంత్ రెడ్డి బంఫర్ ఆఫర్

Revanth Reddy KTR Harish Rao

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది.

మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. కేటీఆర్,హారీష్ రావు,ఈటల ఆ ఇండ్లలో మూడు నెలలు ఉండాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాను. దమ్ముంటే ఉండి చూపించాలి. అలా ఉంటే నేను ఆ ప్రాజెక్టును ఆపేస్తాను అని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *