జగన్ కు హైకోర్టులో ఊరట..!

 జగన్ కు హైకోర్టులో ఊరట..!

Loading

వైసీపీ అధినేత.మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్ పోర్టును మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్ పోర్టుకి సంబంధించిన గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లే కార్యక్రమం ఉంది.

దీంతో పాస్ పోర్టుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా జగన్ కు అనుకూలంగా తాజా తీర్పు వెలువడింది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *