కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్..?

 కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్..?

Revanth Reddy VS KCR

Loading

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్ల వర్షం కురిపించారు. మోటర్ వైహికిల్ అధికారులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ” ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాము అని ఆయన సెటైర్ వేశారు.

శాసనసభకు వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క గురుకుల స్కూల్ కట్టలేదు కానీ ఆయన మాత్రం పది ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నారు అని హెద్దేవా చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *