ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు..?

BRS’ sensational decision on the HCU land dispute..!
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కు చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విచారిస్తున్న సంగతి తెల్సిందే.
