జగన్ కు మంత్రి సంధ్య రాణి కౌంటర్

 జగన్ కు మంత్రి సంధ్య రాణి కౌంటర్

మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు..

మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు..

బాబాయి దారుణంగా హత్యకు గురైతే గవర్నర్ గుర్తుకు రాలేదు.. ఎస్సీ ఎస్టీ లపై దాడులు.. నాయకులపై హత్యాయత్నాలు జరిగినప్పుడు గుర్తుకు రాలేదు.. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని కిందకు దించితే అన్ని గుర్తుకు వస్తున్నాయా అంటూ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *