నేను భయపడే రకం కాదు: మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు

 నేను భయపడే రకం కాదు: మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పేరుతో ఈరోజు శనివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీష్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికే భయపడలేదు.

వెనకాడలేదు. కాళేశ్వరం కమీషన్ విచారణకు భయపడతామా…?. నేను భయపడే రకం కాదు. తప్పనిసరిగా నేను కాళేశ్వరం కమీషన్ విచారణకు హజరవుతాను. లిఖిత పూర్వకంగా నేను కమీషన్ కు సమాధానమిస్తాను ” అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *