CM Revanth Reddy శుభవార్త

 CM Revanth Reddy శుభవార్త

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు శుభవార్తను తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది.

చేనేత కార్మికులకు రూ.30కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశాము.

గత ప్రభుత్వం నేతన్నల కోసం పబ్లిసిటీ చేసుకుంది . కానీ నేతన్నలకు ఏమి చేయలేదు.. దేశానికి ఓ రైతు ఎంత ముఖ్యమో… నేతన్న కూడా అంతే ముఖ్యం. రైతు ఈ దేశానికి అన్నం పెడుతాడు.. నేతన్న మనల్ని కాపాడ్తాడు అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *